దేశంలో కరోనా స్వైర వివాహారం చేస్తోంది. ఎక్కడ పట్టినా ప్రమాద స్థాయిలో కేసులు నమోదు అవుతన్నాయి. కానీ.., కరోనా ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే ఇది పూర్తిగా వ్యతిరేఖ పరిస్థితి. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో వైరస్ వ్యాప్తి చాలా నెమ్మదిగా సాగింది. ఇక మరణాల రేటు కూడా చాలా తక్కువ ఉంటూ వచ్చింది. కానీ.., సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేస్ లు అమాంతంగా పెరుగుతూ పోతున్నాయి. మరి.. ఫస్ట్ వేవ్ ముగిసినట్టే సెకండ్ వేవ్ […]
హెల్త్ డెస్క్- కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. చాలా మది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో కరోనా పేరు వింటేనే అంతా వణికిపోతున్నారు. ఐతే కరోనా లక్షణాలను ముందుగా గుర్తించిన వారు వైద్యం తీసుకుని ప్రాణాలను దక్కించుకుంటున్నారు. కానీ కరోనాను ముందుగా గుర్తించకుండా, చివరి నిమిషంలో ఆస్పత్రికి వెళ్లినవారు మాత్రం బలైపోతున్నారు. అందుకే కరోనాను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. కరోనా మినిషి సరీరంలో ఉపిరితిత్తులపై దాడి చేస్తోంది. అందుకే కరోనా సోకిన వారికి […]
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య లక్షల్లో ఉండగా కరోనా కారణంగా మృతి చెందేవారి సంఖ్య వేలలో ఉంటుంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. కరోనా బంధాలను చిదిమేస్తోంది. కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. బంధాలను తెంచేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొవిడ్ సోకిందని కన్నతల్లిని కుమార్తెలు చెట్టుకింద […]
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. […]
కొవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులు ఒకే టాయిలెట్ వినియోగించడం మంచిది కాదు. ఒక వేళ తప్పదు అనుకుంటే ఆ టాయిలెట్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరి. దీంతో పాటు ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్ను మూసివేయాలి. టాయిలెట్ సీట్పై వైరస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించే ముందు తప్పకుండా శుభ్రంచేయాలి. అంతేకాదు కొవిడ్ రోగి టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని క్లీన్ చేసేందుకు డిసిన్ఫెక్టెంట్లను ఉపయోగించాలి. ఫ్లషింగ్ టాయిలెట్ వినియోగించి నీటిని వదిలినప్పుడు […]
అమెరికా, యూర్పలో కొవిడ్ ఆంక్షలను సడలించారు. ఆయా దేశాల్లో క్రమంగా వివిధ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కొవిడ్ మొదలైన 13 నెలల తర్వాత అమెరికాలో విమాన యానం చేసిన వారి గరిష్ఠ స్థాయికి చేరింది. అదే సమయంలో తమ ఖండానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను సడలించాలని యూరోపియన్ యూనియన్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అక్టోబరు తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య 50 వేల లోపు పడిపోయింది. అమెరికా ఎయిర్పోర్టులలోని చెక్ పాయింట్లలో ఆదివారం 1.67 మిలియన్ల […]
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స […]
2020 ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్లో జరిగింది. కానీ ఈసారి 2021 ఐపీఎల్ సీజన్ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి ఆడియెన్స్ లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. 2021 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా, పురుష నర్సు లకు జీతాలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరోనా నియంత్రణ, నివారణ, చికిత్సలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో […]
కొవిడ్ కేసుల తీవ్రతతో ఆసుపత్రుల్లో పడకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న పాజిటివ్ రోగులకు తగ్గట్లుగా పడకలు అందుబాటులో తీసుకురావటం అధికారులకు సవాలుగా మారింది. కొత్త రోగులకు పడకలు దొరక్కపోవడం డిశ్ఛార్జులు తక్కువగా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోలుకున్నా కొందరు ఆస్పత్రులను వీడి బయటకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారు వెంటనే ఇళ్లకు వెళ్లాలని, అత్యవసరమైన వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పెరుగుతున్న రోగులను తట్టుకునేలా ప్రత్యామ్నాయ విధానాలతోపాటు డిశ్ఛార్జులపై ప్రత్యేక డ్రైవ్ […]