కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి.
దేశాన్ని ఇన్ఫ్లుయెంజా ఫ్లూ భయపెడుతోంది. ఈ ఫ్లూ బారిన పడి చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా కూడా విజృంభిస్తుండటం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా కేసులు నమోదవుతున్న జాబితాలో దేశ రాజధాని కూడా ఒకటి. అందుకే సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యలయాలను 50 సామర్థ్యంతో నడిపిస్తున్న ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. All private offices in Delhi […]
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. నిన్న దేశంలో 33,750 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి. అలాగే, నిన్న 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. 123 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో […]
భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ కూడా నెలకొంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. భారత్ లో 1270 కి ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. 374 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయ్యింది. ఇప్పటికే బ్రిటన్, […]
గత కొన్ని రోజులుగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనుకున్న లోపే ఇప్పుడు మళ్లీ విజృంభన కొనసాగిస్తుంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో […]
ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు, 167 కేసులతో మహారాష్ట్ర ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య […]
దక్షిణాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ రోజు రోజుకు ప్రపంచదేశాలకు విస్తరిస్తున్నది. తాజాగా భారత్లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ వరుస కేసులతో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 135 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,358 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ అంటే భయంతో వణికిపోతున్నారు. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. సగం కన్నా ఎక్కువ దేశాల్లో ఓమిక్రాన్ విస్తరించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోకం కలిగిస్తోంది. యూకేలో కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది. ఇదిలా ఉంటే ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు […]
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. ఒకే నెలలో చూస్తుండగానే కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. భారత్లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారని వివరించింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా […]