చాలా రోజుల నుండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి కోరిక మేరకు సర్కార్ సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ ఔట్ సోర్సింగ్ వర్కర్స్కు కూడా గుడ్న్యూస్ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మించారు.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైన ఫైల్స్ పై తొలి సంతకం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తిపికబురును అందించింది. ఇప్పటికే ఉద్యోగ నోటీఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇక తొందరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఇది కూడా చదవండి: యన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు పరిస్థితి దిగజారిపోయింది: కొడాలి నాని తాజాగా దీనికి సంభందించి ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న 11,103 పోస్టుల్లో […]