మీ దగ్గర ఈ ఐఫోన్లు ఉంటే కనుక కంపెనీ రూ. 5 వేలు ఇస్తుంది. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఇంటికి రావాల్సిన పంట వర్షం నీటి పాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతన్న కష్టం వృథా అయ్యింది. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ అన్నదాతలకు శుభవార్త చెప్పాడు. ఆ వివరాలు..
హైదరాబాద్ వాసులు నిన్నటి వరకు వీధి కుక్కల దాడితో బెంబెలెత్తితే.. ఇక తాజాగా వర్షాకాలం ప్రారంభం కాకముందే మ్యాన్హోల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నేడు మ్యాన్హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. నగర మేయర్ విజయలక్ష్మి బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ వివారలు..
బతుకుదెరువు కోసమో.. లేక ఉద్యోగం నిమిత్తమో.. మన దేశం వాళ్లు విదేశాలకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా అరబ్ దేశాలకే వెళ్తుంటారు. ఎక్కువగా డ్రైవర్, భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి 11 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ దేశ హైకోర్టు వెల్లడించింది. ఎందుకు అంటే..
వారం రోజుల క్రితం కాకినాడ జిల్లాలో గ్రామ దేవత జాతరలో చోటు చేసుకున్న ఘర్షణలో రాము అనే యువకుడు మృతి చెందాడు. అతడి కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. ఆ వివరాలు...
ఢిల్లీలోని ఒక 5 స్టార్ హోటల్ లో తనకు హెయిర్ కటింగ్ సరిగా చేయలేదని, జుట్టు చెప్పినదానికంటే ఎక్కువ కత్తిరించారని ఒక మోడల్ జాతీయ వినియోగదారుల ఫారంకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు జాతీయ వినియోగదారుల ఫారం.. స్టార్ హోటల్ కు రూ. 2 కోట్ల నష్టపరిహారం విధించింది. హోటల్ సెలూన్ లో ఒక మహిళా సిబ్బంది మోడల్ కు తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల.. సదరు మోడల్ వేదనకు గురైందని, ఆర్థిక నష్టానికి గాను […]
మనలో చాలా మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. ఇది మాకు మామూలే అని జనం కూడా అలవాటైపోయారు. ‘రైలు రైలు రైలుబండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గనుక నమ్ముకుంటే అంతేనండి అంతేనండి’ అంటూ సెటైరికల్ సాంగ్ కూడా గతంలో వచ్చింది. రైల్వే శాఖ కన్నెర్ర చేయడంతో ఆ పాటను మార్చేశారు కానీ తమ పద్ధతిని మాత్రం మార్చుకోలేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇప్పటికీ చాలా రైళ్లు ఆలస్యంగానే వస్తున్నాయి, […]
ఒక్కోసారి ఏ తప్పూ చేయని వాళ్ళు కూడా జైల్లో శిక్షలు అనుభవిస్తారు. సినిమాల్లో చూపించినట్టు ఒత్తిడి తట్టుకోలేక పోలీసులు, అధికారులు కలిసి ఆ కేసుల్లో సంబంధం లేని వ్యక్తులని ఇరికిస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఒక సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండేళ్లు తర్వాత అతను నిర్దోషి అంటూ కోర్టు విడుదల చేసింది. ఈ రెండేళ్లలో తన జీవితాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారంగా 10 […]
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాక మంత్రి అంబటి రాంబాబు మీద కొందరు సంచలన ఆరోపణలు చేశారు. కుమారుడు చనిపోయినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారంటూ ఇద్దరు భార్యాభర్తలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకు బాధితులు ఎవరు.. ప్రభుత్వం ఎందుకు వారికి పరిహారం అందించింది వంటి వివరాలు.. ఈ ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్లో సెప్టిక్ […]
ఇటీవల కొంత మంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేషెంట్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర, కాటన్ మర్చిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పేషెంట్లు స్కాన్ తీసుకున్న తర్వాత ఇలాంటి విషయాలు బయట పడటం.. వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. ముగ్గురు డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు చనిపోయాడు. ఆ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయిన ముగ్గురు డాక్టర్లు కలిసి అతని కుటుంబానికి రూ.40 నష్టపరిహారం ఇవ్వాలని […]