ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో వచ్చిపడుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్తితి నెలకొంది. అప్పటి వరకు మనతోపాటే ఉండేవారు.. హఠాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు కలచివేస్తున్నాయి. ఏ క్షణంలో గుండెపోటుతో చనిపోతామో అన్న భయం ప్రజలకు పట్టుకుంది. గత రెండు నెలల నుంచి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటు మరణ వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా.. ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ఈ మద్య కాలంలో పురాతన భవనాలు కుప్పకూలి పోతున్నాయి. భారీ వర్షాల కారణంగా గోడలు నానిపోవడంతో బలహీనంగా మారిపోయి కులిపోతున్నాయి. కొంతమంది తమ పురాతన భవనాలు కూల్చి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.
గతే ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎన్నో పురాతన కట్టడాలు.. వంతెనలు కూలిపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమవుతుంది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు.. ఈ నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంటారు.