వారంలోని మొత్తం టైమ్లో మార్పులు లేకుండా ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల్లో రోజు 12 గంటల పాటు పనిచేసేలా ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఈ మద్య రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై సైతం అసభ్య పదజాలంతో విచురుకు పడుతున్నారు. సమాజంలో గౌరవమైన ప్రజా ప్రతినిధి పొజీషన్లో ఉంటూ చిల్లర మాటలు మాట్లాడటం కామన్ అయ్యింది. ఇటీవల రాజకీయాల్లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. కానీ కొంత మంది ఇది జీర్ణిచుకోలేక ప్రతిసారి మహిళలపై ఎదో ఒక సంచలన ఆరోపణలు.. వ్యాఖ్యలు చేయడం అది కాస్త సోషల్ మీడియాలో రచ్చకావడం జరుగుతూనే ఉంది. తాజాగా […]
ఒకప్పుడు తమిళనాడులో సీఎం జయలలిత అంటే ఎంతో గొప్ప పేరు ఉండేది. నటిగానే కాకుండా రాజకీయాల్లో తన మార్క్ చాటుకున్నారు. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా.. ఎన్ని కుట్రలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అందరిచే అమ్మా అని పిలుపించుకున్న చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఎంతో దుర్భరమైన.. బాధాకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. తమిళనాడులో జయలలిత అంటే పార్టీ పరంగా కాదు.. ఆమె వ్యక్తిత్వానికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. జయలలిత సీఎం గా […]
ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ వాదాన్ని వినిపిస్తూ.. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామన్నారు. అంతేగాక తమిళనాడులో తమిళమే మాట్లాడతామంటూ పేర్కొన్నారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి అని స్టాలిన్ వెల్లడించారు. ఈ క్రమంలో స్టాలిన్, ప్రధాని ముందు కొన్ని డిమాండ్లుపెట్టారు. […]
ఇటీవల పలువురు రాజకీయ, సినీ సెలబ్రెటీలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం చివరకు అది ఫేక్ కాల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కొంత మంది ఆకతాయిలు, మానసికంగా బాధపడేవారు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎగ్మూర్ పోలీస్ […]
సాధారణంగా ఎవరైన రోడ్డు ప్రమాదానికి గురైతే.. మిగిలిన వారు చూస్తూ వెళ్తారే కానీ సహయం చేయరు. కారణం ప్రమాదం జరిగిన వారికి ఏదైన జరిగితే తమ మీదకి వస్తుందేమో అనే భయం ఉంటుంది. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ సరికొత్త నాంది పలికారు. రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వారికి వెంటనే సహయం అందేలా దీన్ని రూపొందించారు. ఇకపై ప్రమాదాల్లో బాధితులకు సహయం చేసి ఆస్పత్రిలోచేర్చిన వారికి రివార్డు ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. […]
చెన్నై- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వీరిరువురి భేటీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఈ సమావేశంలో దేశ రాజకీయాలతో పాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్నతీరుపై ఇద్దరు సీఎంలు చర్చించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పున ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. […]
దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు గత కొంత కాలంగా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.. వేసిన పంటలు నీటిపాలయ్యాయి. ఈ కారణంగా విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులు నానా అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి టమాట ధరలు చుక్కలనంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. కేవలం టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు […]
దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల అంటరాని తనం, జాతి, కుల వివక్షత కొనసాగుతూనే ఉన్నాయి. అగ్ర వర్ణాల అహంకారం అణగారిన వర్గాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. అందరినీ చల్లగా చూసే దైవ సన్నిధిలో అన్నదానం చేస్తున్న సమయంలో ఆకలి అని వెళ్లిన ఓ మహిళను దారుణంగా అవమానించారు.. హేళనగా మాట్లాడారు.. ఆ గుడి పెద్దల మూర్ఖత్వం కాకపోతే.. పది మంది ఆకలి తీర్చేందుకే అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు.. అలాంటింది ఇక్కడ కూడా దారుణమైన కుల వివక్షత చూపించడంతో […]
చెన్నై- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారం చేపట్టాక మంచి పరిపాలన కొనసాగిస్తున్నారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలను సైతం కలుపుకుపోతూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని స్టాలిన్ పై అంతా ప్రసంశలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. అధికారంలోకి వచ్చాక చాలా మంది రాజకీయం చేస్తారని. కానీ ఎన్నికల సమయంలోనే రాజకీయం చేయాలి, పాలనా పగ్గాలు చేపట్టాక ప్రజా రంజక పరిపాలనపైనే దృష్టి పెట్టాలని తమిళనాడు […]