కొత్తగా పెళ్లైన వారికి, రేషన్ కార్డ్ లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ తేదీ నుంచే దరఖాస్తుల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు గుడ్ న్యూస్ తెలిపారు. నగరంలో నిర్మాణం పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నేటి నుంచే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా అమలు పరుస్తుంది. అందులో భాగంగా రైతుబంధు, రైతుబీమా కూడా ఉన్నవి. రైతులకు సంబంధించి తెలంగాణ సర్కార్ శుభవార్త తెలియజేసింది.
పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో పంపిణీ చేయడంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యతైతే ఉంటుందో రేషన్ డీలర్లకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. తమ వద్దకు వచ్చిన సరుకులను ప్రజలకు పంపిణీ చేయడంలో డీలర్ల కృషి ఎనలేనిది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు శుభవార్త చెప్పగా.. బీడీ టేకేదార్లకు గుడ్ న్యూస్ అందించారు.
ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తులు చేసుకునేవారికి, కుల వృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇతర వర్గాల వారికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దరఖాస్తులను స్వీకరిస్తుంది.
ఇప్పటి వరకూ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఆ విద్యార్థులకు కూడా కాలేజీ ఫీజులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.