తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కవిత విచారణకు హాజరుకానుంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు..
బీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిటలాడుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు భక్తులు ఎంతో నియమనిష్టతో ఉపవాసం ఉంటారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమశివున్ని భక్తితో స్మరిస్తూ ఉంటారు.
ఇటీవల కాలంలో సినీతారల వారసులే కాదు.. పొలిటికల్ లీడర్ల వారసులు సైతం చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటిదాకా వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళను చాలామందిని చూశాం. ఇప్పుడిదే వరుసలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు చేరిపోయాడు.
తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు బలిదానం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెలో తీసుకు వెళ్తూ.. తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ సారధిగా ముందుకు సాగారు కేసీఆర్.
దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు అంజన్న ఆలయం. రూ.600కోట్లతో సుమారు 850 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.