హైదరాబాద్లో మరో భారీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఏంటా..? నిర్మాణం అనుకుంటున్నారా..? సామాన్య ప్రజలకు ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించే అత్యాధునిక వైద్యశాల.
తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నిర్మించిన విషయం తెలిసిందే. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు తనయుడు హిమన్షురావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అంతేకాదు.. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో అతని ప్రతిభను మెచ్చి సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ శాఖ స్టీల్ ప్లాంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం మొదలు పెట్టారు. అంతేకాదు ఏపీకి సింగరేణి బృందం పంపించడంతో కీలక పరిణాలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కవిత విచారణకు హాజరుకానుంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు..
బీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.