నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు నిత్యం తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తుంటారు. ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రతిపక్షం కంటే ఎక్కువ రామ కృష్ణరాజు గారే విమర్శిస్తుంటారు. ఆయనకు ధీటుగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కృష్ణం రాజుపై విరుచుకుపడుతుంటారు. తమ సీఎం అవినీతి కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ గతంలో రామకృష్ణరాజు కోర్టులకు సైతం విన్నవించడం అందరికి తెలిసిందే. మరి సొంత పార్ట […]
ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫైబర్ నెట్గా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో సాంబశివరావును సీఐడీ గతంలో విచారించింది. ఆయన ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నప్పుడు టెరా సాఫ్ట్వేర్ కంపెనీకి లబ్ధిచేకూర్చానే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 18 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరికొందర్ని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారీగా అక్రమాలు జరిగినట్లు […]
వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్రకు పాల్పడుతున్నారంటూ ఎంపీ రఘురామరాజును రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు ఎఫ్ ఐ ఆర్ లో ఏపీ సీఐడీపలు విషయాలు ప్రస్తావించించింది. ఎఫ్ ఐ ఆర్ లో సీఐడీ మొత్తం ముగ్గురు నిందితులను చేర్చింది. రఘురామ కృష్ణరాజుతో పాటు ప్రముఖ న్యూస్ ఛానల్స్ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5, ఏబీఎన్ చానల్లపై సీబీఐ సుమోటోగా కేసు నమోదు […]