ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగ సంస్థ బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చిత్తూరులో ఉన్న గనిలో ఏకంగా 18 లక్షల టన్నుల గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గనిని రూ. 500 కోట్లు చెల్లించి లీజుకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం. కొన్నాళ్ల పాటు బాగానే మాట్లాడుకున్నారు. అలా కొంత కాలానికి ఇద్దరూ ఇంకాస్త దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఆ మహిళ నగ్న వీడియోలు, ఫొటోలను భద్రపరుచుకుని ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
చిత్తూరు జిల్లాలో ఇటీవల బ్యూటీషియన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు విచారించగా అసలు నిజాలు వెల్లగక్కాడు. నిందితుడు బయటపెట్టిన నిజాలతో ఈ కేసు మిస్టరీ వీడింది.
ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. కొంతమంది ప్రేమ పేరుతో వేధిస్తూ యువతులను లైంగికంగా వేధిస్తుంటే.. మరికొంతమంది ఉన్మాధులుగా మారి వారిని హతమారుస్తున్నారు.
ఈ మద్య కొంతమంది యువకులు యువతులను ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. యువకుల చేతిలో మోసపోయిన యువతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.. కొంతమంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆలయాల్లో ఒక్కో దగ్గర ఒక్కో విధమైన ఆచార, వ్యవహారాలు ఉంటాయి. వీటిలో కొన్ని బాగుంటే, కొన్ని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అరుంధతి’ సినిమాలో మాదిరిగా భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఇతని పేరు మౌలాలీ. వయసు 47 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ ఒంటరి మహిళతో కొన్నాళ్ల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమెను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన ప్రియురాలి కూతురిపై అత్యాచారం కూడా చేశాడు. ఈ దారుణ ఘటనపై తాజాగా న్యాయస్థానం ఊహించిన శిక్ష విధించింది.
సమాజంలో పని చేసుకోవడానికి ఎన్ని వృత్తులున్నా వాటిల్లో వైద్యవృత్తి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. చావుబతుకుల్లో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడాలంటే అది కేవలం డాక్టర్లే చేయగలరు. ఒకరికి ప్రాణం పోయగలరు కాబట్టే వారిని రోగులు దేవుళ్లుగా చూస్తారు. అలాంటి డాక్టర్లు చికిత్స చేయడం ప్రారంభించి మధ్యలోనే చేతులెత్తేస్తే రోగుల పరిస్థితేంటి? చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఓ పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తూ మధ్యలోనే చికిత్సను ఆపేయడం చర్చనీయాంశంగా మారింది. యాదమరి మండలం దవళాయిపల్లికి […]
ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మంత్రి రోజా. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు క్రికెట్, టెన్నీస్, వాలీబాల్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన టాలెంట్ చూపించారు. సోమవారం నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. […]