నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం గడపలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. ఇలా ఎవరి పిల్లలైన ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారంటూ ఓ వ్యాధి సోకిందని అనుమానించాల్సిందే.
పిల్లల పేరు మీద ఆస్తులు కొంటున్నారా? వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? ఐతే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.
ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో ఎపుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం.. కన్నుమూయడం లాంటివి ఘటనలు తరుచూ జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు శుభకార్యాలు, ఉత్సవాల్లో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఎంతో మంది అస్వస్థతకు గురి అవుతుంటారు.
డబ్బావాలా అనగానే అందరికీ తొలుత గుర్తొచ్చేది ముంబైనే. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కల్చర్ మెళ్లిగా ఊపందుకుంటోంది. మిగిలిన వివరాలు తెలుసుకుందాం..
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ఉదయం 9 గంటలకు స్కూల్ కి వెళ్లాలంటే 7 గంటల నుంచి ఉరుకులు పరుగులు పెట్లాల్సి వస్తుంది.. వారితో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతుంటారు.
రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ అంటే రాజకీయాలు, మోదీ, బీజేపీ వంటి వాటితో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరీ ముఖ్యంగా పెళ్లి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది రాహుల్కి. మరి ఆయన సమాధానం ఏంటంటే..
సోషల్ మీడియా.. ఇప్పుడు దీని ప్రాభావం, ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉయ్యాల్లో ఆడుకునే పిల్లలు కూడా ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్ చూపిస్తే గానీ నిద్రపోయే పరిస్థితి కనపించడం లేదు. స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే చాలా మంది పిల్లలు బొమ్మల కంటే స్మార్ట్ ఫోన్ల కోసమే ఎక్కువ ఏడుస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన షాట్స్, రీల్స్ […]
చాలా మంది పిల్లలు ఎక్కువగా ఇంట్లో చేసిన ఫుడ్ కంటే బయటి ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడతారు. చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్లు, పీజ్జా, బర్గర్ వంటి వాటి పట్ల బాగా ఆకర్షితులవుతారు. పిల్లలు ఇలా ఆకర్షితులవ్వడం వెనుక ఆయా మల్టీనేషనల్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఈ బడా కంపెనీలన్నీ పోషకాలు తక్కువగా ఉండే ప్రాసెసెడ్ ఫుడ్ ని విక్రయిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మార్కెటింగ్, మీడియా ప్రచారం, అంతర్జాతీయ ఆహార పదార్థాలు, పానీయాలు ఇష్టపడే పిల్లలకు మధ్య […]
ప్రస్తుత కాలంలో పెళ్లి వద్దు.. ఒంటరి జీవితం గడపాలి అనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఇండస్ట్రీలో అయితే పెళ్లి కాకుండానే తల్లిదండ్రులు అవుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. చాలా మంది హీరో, హీరోయిన్లు వివాహం చేసుకోకుండా ఒంటిరి జీవితానికి జై కొడుతున్నారు. ఇక మరికొందరు తారలు మాత్రం.. కెరీర్లో పీక్ స్టేజ్లో ఉండగానే.. వివాహం చేసుకుని, పిల్లల్ని కంటున్నారు. ఈ ఏడాది అలియా భట్-రణ్బీర్ కపూర్, నయనతార-విఘ్నేష్ శివన్లు వివాహ బంధంతో ఒక్కటి కాగా.. […]
ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక రాజమహేంద్రవరంలో కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుపచ్చలారని ఇద్దరు పసి బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్లారంటే.. లోన్ యాప్ నిర్వాహాకులు వారిని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో.. న్యూడ్ ఫోటోలు స్నేహితులకు, బంధువులకు పంపుతామని బెదిరిస్తుండటం.. అప్పు తీసుకున్న విషయాన్ని అందరికి చెప్పడంతో.. పరువు పోయిందని భావించిన దుర్గాప్రసాద్ […]