సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తాజాగా విడుదలైన జైలర్ సినిమా థియేటర్లలో బజ్ క్రియేట్ చేస్తోంది. తలైవా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం మాత్రమే కాక.. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఈ చిత్రంలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నారికి కూడా నంది అవార్డు వచ్చింది. మరి ఇప్పుడా చిన్నారి ఏం చేస్తున్నాడు అంటే..
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'మల్లీశ్వరి'. ఇందులో డాలీ అనే క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీలో ఎంతమందికి గుర్తుంది? ఇప్పుడామె ఎలా ఉందో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటారు అనేక మంది. రోజా రమణి, శ్రీదేవి, తరుణ్, మీనా, రాశి, షామిలీ, షాలినీ, మహేష్ బాబు, తేజ సజ్జా వంటి వారు చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత వెండి తెరపై తమను తాము నిరూపించుకున్నారు. అయితే కొంత మంది చైల్డ్ ఆర్టిస్టుగా కొనసాగి.. ఆ తర్వాత తెరమరుగవుతున్నారు. విక్రమార్కుడులో నటించిన చిన్నారి గుర్తింది కదా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే.?
బన్నీ కూతురు టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయింది. 'శాకుంతలం' రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. ఈ మూవీలో అల్లు అర్హ యాక్టింగ్ తో క్యూట్ గా ఆకట్టుకుంది. చెప్పాలంటే ఓ విషయంలో హైలెట్ గా నిలిచింది.
పవన్ కల్యాణ్ తో ఉన్న ఈ ఫొటోలో కుర్రాడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి కలిసి యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు కనిపిస్తున్నాడు.
ఆమె పేరు చాలామందికి తెలియదు. కానీ గోదావరి స్లాంగ్ లో 'కూలెక్కలేదా వాటరు' అని చెప్పిన డైలాగ్ మాత్రం చాలా ఫేమస్. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిపోయిన ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు రిలీజైనా.. వాటికి సంబంధించి కొత్త విషయాలు తెలిస్తే ఎంతో సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అవునా.. ఫలానా సినిమా విషయంలో ఇలా జరిగిందా.. అలా జరిగిందా? అని రెగ్యులర్ గా ఆరా తీసేవారు కూడా ఉంటారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి చాలా మంది బాల నటులుగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ హీరో గానో, హీరోయిన్ గానో తెరపై తళుక్కున మెరుస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే వస్తూ ఉంది. బాలకృష్ణ, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ లు పలు సినిమాల్లో బాల నటులుగానే వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే అలనాటి తార శ్రీదేవి సైతం బాల నటిగా తెరపై మెరిసి ఆపై హీరోయిన్ […]
చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు. ఈక్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది.. హీరోలుగా, హీరోయిన్ లుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేసిన చిన్నారులు ఇప్పుడు గుర్తు పట్టనంతగా మారిపోతున్నారు. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాడు. జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ కు మేనకోడలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ను మీరిప్పుడు చూస్తే […]