ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురైతున్నారు. కొంతమంది డ్రిపేషన్ లోకి వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆ సమయంలో క్షణికావేశానికి లోనై ఎదుటివారిపై దాడులు చేయడం.. తమ జీవితాలను బలి చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మూడు నెలల పాప ఉండడం విశేషం. తాజాగా చోటు చేసుకన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
నేటి కాలం యువత ప్రేమ పేరుతో జులాయిగా తిరుగుతూ జీవితాన్ని చిన్న వయసులోనే నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్యలు, ఇల్లు వదిలి వెళ్లడం. ఇవే ఈ రోజుల్లో జరుగుతున్న ఘటనలు. ఇలాగే ఓ యువకుడితో చాటింగ్ చేస్తున్న యువతి వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. దీనికి తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఇంట్లో నుంచి కనిపించకుండ పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం […]
నేటి కాలంలో కొందరు యువకులు శారరీక కోరికలు తీర్చుకునేందుకు ఎంతటి దారుణానికైన తెగిస్తున్నారు. అవసరమైతే నమ్మించి గొంతు కొసి స్నేహం పేరుతో తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలా బరితెగించిన ఓ ఇద్దరు యువకులు బాలికపై అత్యాచార దాడికి దిగి చివరికి గర్భవతిని చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంటి […]
ఆమె పేరు బండ అమృత (19). రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామం. ఇదే గ్రామానికి చెందిన బండ మహేశ్ తో అమృతకు గతంలో వివాహం అయింది. అయితే భర్త వ్యవసాయం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగానే సాగింది. ఒకరిపై ఒకరు ప్రేమ, అప్యాయతలను ఒలకబొస్తూ కాపురాన్ని సంతోషంగానే గడిపారు. అప్పటి వరకూ వీరి కాపురంలో ఎలాంటి గొడవలు, వివాదాలు ఉన్న దాఖలాలు లేవట. అయితే ఉన్నట్టుండి […]
చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొంచెం అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఇక అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆయన టీఆర్ఎస్లో అంతర్గత పోరు మధ్య ఇమడలేకపోయారు. దీంతో ఆ పార్టీలో ఉండలేక అనూహ్యంగా కారు దిగి చేయి కలిపి కాంగ్రెస్లో చేరాడు. కొంత కాలం కాంగ్రెస్లో బలమైన నేతగా కొనసాగాడు. ఇక 2019 ఎన్నికల్లో […]
తెలంగాణలో ఇప్పుడు పాదయాత్ర రాజకీయాలు జోరందుకోబోతున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నేటి తరం రాజకీయ నాయకులు పాదయాత్ర మంత్రాన్ని వాడుకోబోతున్నారు. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంత భాగంలో పర్యటించారు. అప్పట్లో ఈ పాదయాత్ర రాజకీయంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నరాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. దీంతో పలు మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా […]