క్రికెట్ లో ధోని, రైనా మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి రిలేషన్ చూస్తే ముచ్చట గొలిపేలా ఉండేది. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు ఐపీఎల్ కి కలిసి ఆడిన వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో తనని తొక్కేయాలని చూశారని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న గైక్వాడ్.. తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. భారత్ క్రికెట్ ఫ్యూచర్ స్టార్ గా పేరొందిన ఈ యువ సంచలనం.. జూన్ 2-3 తేదీల్లో విహహం ఉత్కర్ష పవార్ ని చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఈ ఉత్కర్ష పవార్ ఎవరంటే?
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. దీంతో ఒక్క ధోని ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశంలోని క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. ఇప్పుడు ధోని జపం పాకిస్థాన్ లో కూడా వినిపిస్తుంది. మరి ఇంతకీ పాకిస్థాన్ అభిమానులు ఎం చేశారో ఇప్పుడు చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సక్సెస్కు అందరూ ధోనీనే కారణమని అనుకుంటారు. ఇది నిజం కూడా. అయితే ధోనీతో పాటు సీఎస్కే సక్సెస్ క్రెడిట్ మరో మాజీ ప్లేయర్కు ఇవ్వాలని అంబటి రాయుడు అంటున్నాడు.
ఐపీఎల్ లో గోల్డెన్ లెగ్ ఎవరిది అని అడిగితే కొంతమంది ధోని అని చెబితే.. మరికొందరు రోహిత్ శర్మ అని చెప్పుకొస్తారు. ఎందుకంటే కెప్టెన్లుగా వీరు తమ జట్లను చాలా సార్లు ఛాంపియన్లుగా నిలిపారు. అయితే ఈ విషయంలో అందరికంటే రాయుడు అదృష్టవంతుడనే చెప్పుకోవాలి.
ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కి అంబటి రాయుడు వీడ్కోలు చెప్పేసాడు. తన చివరి ఇన్నింగ్స్ లో కూడా చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించిన రాయుడు.. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
వరుసగా రెండవ సారి ట్రోపీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ కలలను కల్లలు చేసింది చెన్సై సూపర్ కింగ్స్. ధోనీ సారధ్యంలోని సీఎస్కే ఐదవసారి ఐపిఎల్ చాంపియన్ అయ్యింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 16 సీజన్లు జరగ్గా.. సీఎస్కే మాత్రమే 10 సార్లు ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. 171 పరుగులుగా లక్ష్యాన్ని..రుతురాజ్, రహానే, అంబటి రాయుడు, జడేజా సమష్టిగా బ్యాటింగ్ చేసి.. తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అయితే మ్యాచ్ ఫైనల్స్ జరగకుండానే...
ఐపీఎల్ లో చెన్నై మరో టైటిల్ సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. అనుకున్నట్లుగానే ప్లేయర్లందరూ కలిసి ధోనికి గిఫ్ట్ గా ఐపీఎల్ ట్రోఫీని ఇచ్చారు. ఎన్నో ఎమోషన్స్, మరెంతో సందడి. అయితే ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అని పరిశీలిస్తే..క్రికెట్ ప్రేమికులు చాలా కారణాలే చెబుతారు. అయితే అసలు కారణం ఏంటి ని ఆరాతీస్తే..
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో ఆ జట్టు అభిమానులే కాదు.. మొత్తం టీమిండియా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. సీఎస్కే సెంటిమెంట్ భారత జట్టుకు కలిసొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే..