పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. కొందరు చిన్నతనం నుంచే అద్భుతమైన ట్యాలెంట్ ను కలిగి ఉంటారు. అలా అందరిలోను ఏదో ప్రతిభ తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి, ఆ రంగంలో వారిని ప్రొత్సహిస్తే తప్పకుండా మంచి పేరు సాధిస్తారు. తాజాగా బిహార్ ముజఫర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు 56 కంపెనీలు స్థాపించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపిన్న సీఈవోగా మారి రికార్డుకెక్కాడు ఈ బాలమేధావి. వివరాల్లోకి వెళ్తే… బీహార్ లోని ముజఫర్పుర్కు చెందిన కట్రా […]
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసి.. ఎన్నో బలి దానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఒకేసారి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో.. నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలో.. పోలీసు శాఖకు చెందిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది […]
భర్త అంటే భరించేవాడు అని పెద్దలు అంటారు. నిజమే కన్నవాళ్లని, తోబుట్టువులను వదులుకుని.. నీ మీద నమ్మకంతో.. నీ వెంట ఏడడుగులు నడిచిన భార్య బాధ్యత భర్తదే. ఆమె సంతోషంలో పాలు పంచుకోవాలి.. బాధలో ఓదార్చాలి.. మొత్తంగా చెప్పాలంటే.. కన్న వారు పంచిన ప్రేమను మరిపించాలి. కానీ మన సమాజంలో భార్య అంటే.. కట్నంతో పాటు వచ్చే ఓ పనిమనిషి అనే భావన చాలా మందికి అలానే ఉంది. మెట్టినింట్లో అడుగుపెట్టింది అంటే.. ఇక అదే తన […]
Record Breaking Salary : పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలకు భారీ మొత్తంలో జీతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటి సీఈఓలకు సంవత్సరానికి వందల కోట్లలో జీతం ఉంటుంది. వీటినే కళ్లు బైర్లు కమ్మే జీతాలు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ, బ్లాక్ స్టోన్ ఇంక్కు చెందిన సీఈఓ జీతం గురించి తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. బ్లాక్స్టోన్ సీఈఓ స్టీఫెన్ స్కార్జ్మాన్ 2021 సంవత్సరానికి గానూ […]
ఎన్ఎస్ఈ (జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ నివాసంపై గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఒక హిమాలయ యోగి ఆమెపై ప్రభావం చూపారన్న అంశం ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. యోగితో ఆమె పంచుకున్న వ్యక్తిగత సంభాషణలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఈకి సంబంధించిన అత్యంత కీలక, రహస్య సమాచారాన్ని ఆమె..యోగితో పంచుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ […]
మన చుట్టు పక్కల ఎవరికైనా నెలకు లక్ష రూపాయల జీతం అంటేనే.. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతాం. అయితే టెక్ కంపెనీల పుణ్యమా అని.. ఏడాదికి కోట్లలో వేతనం అందుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్. దాని సీఈఓ అయిన టిమ్ కుక్ కు ఏడాది జీతం తెలిస్తే.. గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంతకు ఆయన ఏడాది జీతం ఎంతంటే.. అక్షరాల 734 కోట్ల రూపాయలకు పైమాటే. అంటే […]
అమెరికా- ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా టెక్ కంపెనీ ట్విట్టర్ సీఈఓగా మన భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియమింపబడ్డ సంగతి తెలిసిందే. ట్విటర్ సీఈవోగా ఉన్న జాక్ డోర్సీ వైదొలిగడంతో, అతని స్థానంలో భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా పదవీభాద్యతలు చేపట్టారు. ఇ ప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ కంపెనీలకు మన భారతీయులే సీఈఓలుగా ఉండగా, ఇప్పుడు మరో అంతర్జాతీయ టెక్ సంస్థ ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ […]
బిజినెస్ డెస్క్- ప్రపంచ దిగ్గజ సంస్థ ట్విట్టర్ కు మన భారతీయుడు నేతృత్వం వహిస్తున్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్ సంస్థలో చేరిన పదేళ్లలోనే పరాగ్ అగర్వాల్ సీఈఓ పదవిని చేపట్టడం విశేషం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలకు భారతీయులే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, […]
ఇంటర్వ్యూలో భావోద్వేగం… నాసా తమను బతికించింది… అమెరికాలోని మంచితనం ఇదే!.. ‘ఎలాన్ మస్క్’ కంటతడి వీడియో వైరల్!.. స్పేస్ ఎక్స్ ను మూసే సమయంలో సంస్థలో కనీసం పరికరాలు కొనే స్తోమత లేకపోయినా 150 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ ను నాసా ఇచ్చిందన్నారు ఎలాన్ మస్క్ . ఆ క్షణాన ఏం చెప్పాలో తెలియలేదని, నాసా తమను కాపాడిందని అన్నారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన […]
చైనాకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. 1996లో నోయిడాలో శాంసంగ్ తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ గెలాక్సీ ఎస్9, ఎస్9+, […]