మరో ఎంఎన్సీ కంపెనీకి సీఈవోగా భారత్కు చెందిన ఓ వ్యక్తి నియమితులు అయ్యారు. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థల సీఈవోలుగా పనిచేస్తున్న మిగిలిన ఇండియన్స్ సరసన ఆయన కూడా చోటు దక్కించుకున్నారు.
దేశవ్యాప్తంగా రోజులో కొన్ని వందల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. కొందరి నిర్లక్ష్యం- అజాగ్రత్త పలు కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. తాము నమ్ముకున్న వారిని దూరం చేస్తున్నాయి.
టీసీఎస్ కంపెనీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థ కోసం కృషి చేసిన రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు.
ఒక కంపెనీకి సీఈవోగా ఉండే వ్యక్తికి దాదాపుగా కోట్లలో జీతం ఇస్తారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఒక సీఈవోకి ఏడాదికి కోట్ల రూపాయలు జీతంగా ఇస్తారు. కానీ, ఒక సీఈవో మాత్రం నెలకు వేలల్లోనే జీతం తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు స్వీకరించడం కొత్తేం కాదు. ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను వేల సంఖ్యల్లో తొలగించే పనిలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ సంస్థల్లో వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదేబాటలో వీడియో టెక్నాలజీ సంస్థ జూమ్ చేరింది. తమ సంస్థ నుంచి 1300 మంది ఎంప్లాయిస్ ని […]
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. కొందరు చిన్నతనం నుంచే అద్భుతమైన ట్యాలెంట్ ను కలిగి ఉంటారు. అలా అందరిలోను ఏదో ప్రతిభ తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి, ఆ రంగంలో వారిని ప్రొత్సహిస్తే తప్పకుండా మంచి పేరు సాధిస్తారు. తాజాగా బిహార్ ముజఫర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు 56 కంపెనీలు స్థాపించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపిన్న సీఈవోగా మారి రికార్డుకెక్కాడు ఈ బాలమేధావి. వివరాల్లోకి వెళ్తే… బీహార్ లోని ముజఫర్పుర్కు చెందిన కట్రా […]
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసి.. ఎన్నో బలి దానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. యువత ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఒకేసారి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో.. నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలో.. పోలీసు శాఖకు చెందిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది […]
భర్త అంటే భరించేవాడు అని పెద్దలు అంటారు. నిజమే కన్నవాళ్లని, తోబుట్టువులను వదులుకుని.. నీ మీద నమ్మకంతో.. నీ వెంట ఏడడుగులు నడిచిన భార్య బాధ్యత భర్తదే. ఆమె సంతోషంలో పాలు పంచుకోవాలి.. బాధలో ఓదార్చాలి.. మొత్తంగా చెప్పాలంటే.. కన్న వారు పంచిన ప్రేమను మరిపించాలి. కానీ మన సమాజంలో భార్య అంటే.. కట్నంతో పాటు వచ్చే ఓ పనిమనిషి అనే భావన చాలా మందికి అలానే ఉంది. మెట్టినింట్లో అడుగుపెట్టింది అంటే.. ఇక అదే తన […]
Record Breaking Salary : పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలకు భారీ మొత్తంలో జీతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటి సీఈఓలకు సంవత్సరానికి వందల కోట్లలో జీతం ఉంటుంది. వీటినే కళ్లు బైర్లు కమ్మే జీతాలు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ, బ్లాక్ స్టోన్ ఇంక్కు చెందిన సీఈఓ జీతం గురించి తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. బ్లాక్స్టోన్ సీఈఓ స్టీఫెన్ స్కార్జ్మాన్ 2021 సంవత్సరానికి గానూ […]