నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 78 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, రక్షణ శాఖ, రైల్వే శాఖ, హోమ్ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే శాఖలో అకౌంటింగ్ కోసం 2.93 లక్షల ఖాళీలు, డిఫెన్స్ లో 2.64 లక్షల ఖాళీలు, […]
పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. 2022వ సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను రాష్ట్రపతి ఆమోదించారు. 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వైద్య విద్యా రంగంలో పేద ప్రజలకు ఉచిత సేవలు అందించినందుకు గానూ.. […]
నిరుద్యోగులారా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. మల్లీ టాస్కింగ్(నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (సిబిఐసి, సిబిఎన్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అంటే హైదరాబాద్- విజయవాడ. ఈ రెండు నగరాల మధ్య రోజులో ఎంత మంది ప్రయాణిస్తారో.. ముఖ్యంగా రైళ్లు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ అంటూ ఇలా చాలానే రైళ్లు నడుస్తుంటాయి. అయితే వీటిలో ప్రయాణం కాస్త ఆలస్యమనే చెప్పాలి. కనీసం 6 గంటల నుంచి 10 గంటలు.. ఒక్కోసారి 12 గంటలు కూడా పడుతుంది. అయితేే ఇప్పుడు ఈ ప్రయాణ […]
జీవిత బీమా, పెన్షన్ పథకాల గురించి అందరికీ బాగా తెలిసే ఉంటుంది. బీమా ఉంటే మీ జీవితానికి ధీమా ఉంటుంది అంటారు. అలాగే ఇప్పటికే ఎన్నో రకాల జీవిత బీమాలు, పెన్షన్ స్కీములు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో కూడా ఏది ఎంచుకోవాలి? ఏ స్కీమ్ లో చేరితే మంచిది అనే విషయాలు తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కేంద్రం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం. ఇందులో మీరు డిపాజిట్ చేస్తూ పోతే.. మీకు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 […]
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటి ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని పరిచయం చేయనుంది. దీని ద్వారా 8 లక్షల మందికి ఉచితంగా సెటాప్ బాక్సులు అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి బుధవారం కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా దూరదర్శన్, ఆలిండియా రేడియో అభివృద్ధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. […]
ఏడు సంవత్సరాల క్రితం అనగా.. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. నల్లధనం, అవినీతిని అరిక్టటడం కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించాడు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ సామాన్యులు మాత్రం.. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని ఆశించారు. తమ దగ్గరున్న పెద్ద నోట్లను మార్చుకోవడం కోసం బ్యాంకుల ముందు […]
“పొగతాగడం.. ఆరోగ్యానికి హానికరం పైగా ప్రాణాంతకం” అని ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేసినా ధూమపానం సేవించే వారిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ పొగ తాగటానికి బానిసలుగా మారారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రాణాల మీదకు వచ్చినా ఆ అలవాటును మాత్రం మానలేకపోతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, కన్నవాళ్ళు, అయిన వాళ్ళు ఇలా ఎవరు చెప్పినా పొగ తాగడాన్ని మాత్రం మాన్పించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు, జీఎస్టి, ఎక్సైజ్ సుంకం అంటూ ధరలు పెంచేస్తూనే ఉంది. […]
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా అంశం అసలు ఉనికిలోనే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం.. ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదని వెల్లడించింది. ఇవాళ డిసెంబర్ 12న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రణాళిక మంత్రి రావ్ […]
మద్యపానం, ధూమపానం వంటికి మన ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో.. వాటిని వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే చాలా మంది ఆ అలవాటు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి అలవాట్ల వల్ల మన ఇళ్లు, ఒళ్లు గుల్ల అవుతుందని తెలిసినా సరే ఆ అలవాట్లను మానుకోలేరు. ఇక పొగాకు, మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసిన లాభం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఓ సంచలన నిర్ణయం […]