మొదటి నుంచి ఎలాన్ మస్క్ కొంచెం తిక్క మనిషి. తనకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ మావ బాగా నష్టాల్లో కూరుకుపోయాడు. తన సంపాదన చాలా వరకూ కరిగిపోయింది. దీంతో ట్విట్టర్ ని కొన్న పాపానికి డబ్బులు రాబట్టుకోవాలని బ్లూ టిక్ కోసం డబ్బులు వసూలు చేస్తా అని చెప్పాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దీంతో తిక్కరేగి అందరి ఖాతాల నుంచి బ్లూ టిక్ ని తొలగించాడు. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.
కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు తెలియాలంటే సెలబ్రిటీ ఉండాలి. సెలబ్రిటీకి కోట్లు ఇచ్చి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తుంటాయి కంపెనీలు. అయితే అటువంటి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు నటించకూడదంటూ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఈ పాండేషన్ వద్ద ఎంతో మంది సెలబ్రెటీలు సందడి చేశారు. ఈషా ఫాండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ప్రతీ ఏడాది ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు ఎంతోమంది సెలబెట్రీలు, కళాకారులు, ప్రముఖులు పాల్గొంటారు.
యూట్యూబ్ అంటే.. ఒకప్పుడు కేవలం టైంపాస్కి మాత్రమే అన్నట్లు ఉండేది. వీడియోలు, సినిమాలు చూడటం మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా.. యూట్యూబ్ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు యూట్యూబ్ ఆదాయవనరుగా మారింది. టాలెంట్ ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూసేవారికి యూట్యూబ్ మంచి ఫ్లాట్ఫామ్గా మారింది. వంటలు మొదలు.. కంప్యూటర్ లాంగ్వేజెస్ వరకు ఇలా దేనిలో అయినా సరే మన ప్రతిభ గురించి పది మందికి తెలియాలన్నా.. […]
మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గం వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను నాశనం […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య గెండెపోటుతో మృతి చెందారు. ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. తన రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలు కట్టుబడి ఉండట ఆయన గొప్పదనం. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించి సమయపాలన, […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. హౌస్ లో అప్పుడే ఇండివిడ్యూవల్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే టాస్కులతో అందరూ బాగా బిజీగా ఉన్నారు. అయితే ఈ టాస్కుల్లో భాగంగా జరిగిన మొదటి జరిగిన గేమ్ లో శ్రీరామ్, సిరి కాళ్లకు గాయాలైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినా వినకుండా ప్రియాంక సింగ్ బామ్ అప్లై చేసి.. హాట్ వాటర్ పోసింది. శ్రీరామ్ కాళ్లు నడవనీకుండా వాపు, […]
రెండేళ్ల క్రితం భారత్లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ స్పైవేర్ను వినియోగిస్తుంటాయి. మిస్డ్ కాల్ ద్వారా మొబైల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మిస్డ్ కాల్ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది. అక్కడినుంచి కాల్ డేటాను, వాట్పప్ డేటాను, ఎన్క్రిప్టెడ్ సందేశాలను స్పైవేర్ రీడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు డివైజ్లోకి ప్రవేశించినట్టు తెలిస్తే 60 రోజుల తరువాత ఆ స్పైవేర్ దానంతట అదే […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]
కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి […]