ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఒడిశా రైలు ప్రమాదానికి ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడమే ప్రధాన కారణంగా తేలింది. అయితే ఇది ఎవరు చేశారు? కావాలనే చేశారా? మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అప్పట్లో సంచలనంగా మారిన ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం విచారణ చేపట్టాలంటూ తాజాగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
సమాజంలో అడ్డదారులో సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సామాన్య ప్రజల నుంచి వివిధ మార్గాల్లో డబ్బులను సేకరించి.. అక్రమంగా కూడబెడుతున్నారు. అయితే ఈ అవినీతి చేసే వారు.. ఆ రంగం, ఈరంగ అని తేడా లేకుండా.. అన్ని చోట్ల ఉన్నారు. తాజాగా మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట భారీగా నగదు పట్టుబడ్డాయి.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతునంది మాజీ మంత్రి వైయస్. వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించాడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అంటున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంపై ఉత్కంఠ కొనసాతుంది.
కడప మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ పిటిషన్లో పలు కీలక విషయాలను వెల్లడించారు. సునీతే కుట్ర చేసిందని పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ నుండి తెలంగాణ, ఏపీతో లింకులున్న ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది.
అవినీతికి పాల్పడే వ్యక్తుల బండారాన్ని బయటపెట్టేందుకు దేశంలో స్వతంత్య్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా(ఈడీ) పనిచేస్తున్నాయి. అయితే ఇవి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు కోర్టు మెట్టెక్కాయి. అయితే.. చివరకు..
విజయ్ మాల్యా.. పేరు వినగానే.. వేల కోట్లు బ్యాంక్లకు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అప్పులు కట్టలేక విదేశాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాల్యా విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆ వివరాలు..