దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో బైకర్ గాయపడ్డాడు. దీంతో ఆ నేత కారు దిగారు. ఆయనేం చేశారంటే..!
హైవేలు, ఓఆర్ఆర్లతో పాటు సిటీల్లోనూ రోడ్ల ప్రమాదాలు పెరిగిపోయాయి. రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి వీటికి కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు పాదచారుల తప్పులు కూడా యాక్సిడెంట్లకు కారణం అవుతుండటం గమనార్హం.
యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఇక ఆయన రచనలు ఎన్నో తెలుగులో సూపర్హిట్ సినిమాలుగా తెరకెక్కాయి. ఇక తాజాగా యండమూరి ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాలు..
రేసింగ్ అంటూ కొందరు సరదా కోసం చేస్తున్న పనులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. అది వారికి సరదా కావొచ్చు.. కానీ ఇతరుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కార్ రేసింగ్కు ఓ నిండు ప్రాణం బలైంది.
నందమూరి తారకరత్న ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గురించి అందరూ కలవరపడుతున్నారు. ఇలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీలో మరో యాక్సిడెంట్ జరిగింది.
కొత్తగా కారు నేర్చుకునేవాళ్లకు పార్కింగ్ చేయడం, రివర్స్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా తక్కువ స్పేస్ ఉన్నప్పుడు కొత్తగా బండి నడిపేవారికి పార్క్ చేయడం, తిప్పడం అంత ఈజీ కాదు. అందుకే కొత్త కారును కొనేముందు ఏదైనా ఓ పాత కారును తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. కొత్తగా కారు నడిపేవారు బ్రేక్, ఎక్స్లేటర్ను సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతారు. దీంతో అదుపు తప్పి వేరే వాహనాలను, మనుషులను ఢీకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి […]
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనను మరువకముందే అదే తరహా మరో ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. గుజరాత్లోని సూరత్లో ఓ యువకుడ్ని ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ (24) అనే వ్యక్తి తన భార్యతో […]
కొన్ని రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్. ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు పంత్. కొన్ని రోజుల క్రితమే మోకాలి లిగ్ మెంట్ కు విజయవంతంగా వైద్యులు సర్జరీ చేశాడు. ప్రస్తుతం కొలుకుంటున్న పంత్.. యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా తనకు అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ చేసిన […]
తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మారుతి 800 కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వేములవాడ రాజన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా నల్గొండ జిల్లా బీబీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. కారులో […]