ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ కూడా ప్రమాదాల భారిన పడుతున్నారు.
హైదరాబాద్లోని బండ్లగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే తల్లీ, కూతుళ్లు మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఓ కారు ఓవర్ స్పీడ్ లో వచ్చి అక్వాకడ ఉన్న నలుగురిని ఢీకొట్టింది. నలుగురిలో తల్లీ, కూతుళ్లు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు.
స్టార్ హీరో శర్వానంద్కు యాక్సిడెంట్ అయిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ టైమ్లో శర్వా కారు ప్రమాదంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోడ్డు పై ప్రయాణించే సమయంలో వాహనదారులు చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.