గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. భారతదేశంలో బంగారానికి మహిళలు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవల డబ్బు కోసం కక్కుర్తి పడుతూ కొంతమంది విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. రక రకాల పద్దతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ ఆఫీసర్స్ కి పట్టుబడుతున్నారు.
మహిళలకు అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. ఇంటి దగ్గర, పని చేసే చోట ఆఖరికి ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లినా వారిని హింసిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవమానాలు తప్పటం లేదు. తాజాగా, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది యువతులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు వారి బట్టలు విప్పించి మరీ చెకింగ్ చేశారు. మరియానా అనే 23 ఏళ్ల బాధిత యువతి ఓ స్పానిస్ న్యూస్ […]