పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటితో పాటు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హెదరాబాద్ లోని ప్రయాణికులకు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రముఖ ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఏమిటంటే […]
దేశంలో ఇప్పుడు ఎవరిని కదిపినా కరోనా కష్టాలే వినిపిస్తున్నాయి. అయిన వారిని కోల్పోతూ, ఆస్తులు అన్నీ అమ్మేసినా సరైన ట్రీట్మెంట్ దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ఇక రక్త సంబంధీకులు, ప్రాణ స్నేహితులు కూడా రోగిని దగ్గరికి తీసుకుని ఓదార్చలేని పరిస్థితి. కానీ.., ఇలాంటి స్థితిలో డాక్టర్స్ మాత్రం ప్రత్యక్ష దేవుళ్ళు అయ్యారు. ఉన్న అరాకొర వైద్య సదుపాయాలతోనే కొంతమంది ప్రజలనైనా బతికిస్తున్నారు. కానీ.., ఇలాంటి డాక్టర్స్ ని కూడా ఆర్ధికంగా దోచుకోవాలని చూస్తున్నారు కొంత మంది క్యాబ్ […]