ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. దర్శి దగ్గర అదుపుతప్పి సాగర్ కెనాల్ లోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఎందోమంది చనిపోయి కుటుంబ సభ్యులు పెద్దదిక్కు కోల్పోతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణాలు డ్రైవర్లు అతివేగంగా వాహనాలను నడపడం.. ఆ సమయంలో నియంత్రణ కోల్పోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కరు చేసిన తప్పుకి ఎంతోమంది అమాయకులు బలిఅవుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుతున్నాయని అధికారులు అంటున్నారు.
బతుకుదెరువు కోసమో.. లేక ఉద్యోగం నిమిత్తమో.. మన దేశం వాళ్లు విదేశాలకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా అరబ్ దేశాలకే వెళ్తుంటారు. ఎక్కువగా డ్రైవర్, భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి 11 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ దేశ హైకోర్టు వెల్లడించింది. ఎందుకు అంటే..
శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 68 మంది ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వివరాలు..