ఇండియాలో జరిగే ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ ఎవరనే క్వశ్చన్ ని ఇస్తే అందరూ టక్కున అల్లు అర్జున్ అనే ఆన్సర్ ని ఫిల్ చేస్తారు.. ఇండియా వ్యాప్తంగా అంత క్రేజ్ ఉన్ననటుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తాజాగా నల్గొండ జిల్లాకి వెళ్లడం జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు తెలంగాణ రాష్త్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు.
జనసేన పార్టీకి ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ఆర్థికంగా వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్నికల ముందు కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తోంది. ఆ వివరాలు..
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ మరాఠా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర పాలిటిక్స్ మీద పూర్తి ఫోకస్ చేసిన బీఆర్ఎస్.. పక్క ప్రణాళికతో ముందుకెళ్తోంది.
మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన ఎందరో తారలు.. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తాను కూడా ఈ జాబితాలో చేరతాను అంటున్నారు నటుడు సుమన్. ఆ వివరాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచిస్తూనే కొందరికి మాత్రం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అందరి చిట్టా తన వద్దనుంది అన్న సీఎం.. వాళ్ల తోకలు కత్తిరిస్తాను అంటూ హెచ్చరించారు.
రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతాయనే సంగతి తెలిసిందే. అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టాప్లో నిలిచాయి. ఆ వివరాలు..
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.