ఉన్నత చదువులు చదివి ఓ మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారు యువతీ యువకులు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తుంటారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా అంకితభావంతో చదివి లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు.
తమ కష్టాలను తీర్చే కొడుకులు ఉన్నారని సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇద్దరు అన్నాదమ్మలు రామ లక్ష్మణుల్లా, ఒకరి మాటంటే మరొకరు గౌరవిస్తూ, ఎంతో అభిమానంగా ఉంటున్నారు . అలాంటిది ఏ కన్నుకుట్టిందో తెలియదు కానీ.. ఒక నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరూ తిరిగి రాని లోకాలకు మరలిపోయారు
కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబంలో విషాదాన్ని నింపేసి వెళ్లిపోయారు. అనుకోని ఘటన కారణంగా మృత్యువు ఒడిలో చేరిపోయారు.
సినిమా సినిమా నువ్వేం చేస్తావ్ అంటే.. విరిగిపోయిన మనసుల్ని కలుపుతాను, గడ్డకట్టిన హృదయాలను కరిగిస్తాను, వయసులో ఉన్నా కూడా వృద్ధుడిలా ఆలోచిస్తున్న మనసులో చైతన్యం తీసుకొస్తాను, మారుస్తాను, ఏమరుస్తాను అని అన్నాదట. తాజాగా బలగం సినిమా చేసిన పని చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందంటే నువ్వా, నేనా అని కొట్టుకు చచ్చే అన్నదమ్ములను నువ్వు లేకపోతే నేను లేను అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తొలగించి ప్రేమను మొలకెత్తించింది.
ఇప్పటికీ కొంతమంది అన్నదమ్ములు ఉంటారు. ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం కాకుండా ఆత్మీయత కోసం, అనుబంధాల కోసం పడిచచ్చే అన్నదమ్ములు ఉంటారు. ఒకే బెడ్ పై పడుకునే అన్నదమ్ములు ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఒకే కంచంలో అన్నం తినే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? కానీ సొంత అన్నదమ్ములు కాకపోయినా బాబాయ్, పెదనాన్న పిల్లలు అయిన రాజమౌళి, కీరవాణి మాత్రం సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే కంచంలో తిన్నారు.
1947 సమయంలో జరిగిన దేశ విభజన ప్రక్రియ ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. చాలా కుటుంబాలు ఆ సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా కొందరు పాకిస్తాన్ వెళ్తే, మరికొందరు ఇండియాలోనే ఉండిపోయారు. అలా విడిపోయిన ఓ అన్నదమ్ములు సోషల్ మీడియా ద్వారా 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.
వారిద్దరూ అన్నదమ్ములు. ఇప్పుడు 90 ఏళ్లకు దగ్గర పడ్డారు. అయితే ఇన్నేళ్ళలో సోదరుడు ఉన్నాడన్న విషయం ఇద్దరికీ తెలియదు. పెద్దోడికి 87, చిన్నోడికి 85 ఏళ్ళు వచ్చాక తమకొక తోబుట్టువు ఉన్నాడన్న విషయం తెలిసింది.
మనిషి జీవితం అంటేనే సుఖదుఃఖాలు కలగలసిన సాగర సంగమం. అయితే ఈ రెండు రేయింబవళ్లలాగా మన జీవితాల్లోకి వచ్చి వెళ్తుంటాయి. అయితే కొందరి జీవితం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితాంతం కష్టాల కడలి ఈదుతూనే ఉంటారు. నా అనే వాళ్లు ఎవరు పలకరించకున్న.. కష్టాలు మాత్రం నిత్యం పలకరిస్తుంటాయి. అలాంటి వారి జీవిత కథలు విన్నప్పుడు మనస్సున్న హృదయాలు కరిగిపోతాయి. తాజాగా ఓ ఇద్దరి అన్నాదమ్ములు కథ వింటే […]
దేశ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు ఎంతో ప్రేమానుబంధాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. ప్రతి ఏడాది ఎక్కడ ఉన్నా ఆడబిడ్డలు తమ పుట్టింటికి వెళ్లి అన్నాదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎడాదిలో సోదర, సోదరి మద్య ప్రేమానుబంధాలు పెంచే మరో పండుగ జరుపుకుంటారు.. అదే ‘భగిని హస్త భోజనం’. ఈ పండుగ రోజున అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లి వారు చేసిన చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. రాఖీ పౌర్ణమి […]