ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా లంచగొండి అధికారిని పట్టుకున్న తర్వాత పింక్ రంగులో ఉన్న సీసాలను ఉంచుతారు. అలా ఎందుకు పెడతారో, దీనికి గల కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే సామాన్యుల కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. పని చేసి పెట్టమంటే.. ‘మాకేంటి అహ మాకేంటి’ అని లంచం అడుగుతారు. ఇలా లంచం తీసుకుంటూ బయటకు రాని వారు కొందరైతే.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారు కొందరు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.
ఒక గ్రామ సర్పంచ్ కరెన్సీ నోట్ల దండలోని డబ్బులను వెదజల్లాడు. అయితే ఆయన డబ్బులు ఎక్కువయ్యో.. ఏ ఉత్సవం సందర్భంగానో ఇలా చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
దేశంలో ఏ వ్యవస్థలో చూసినా, ఎక్కడ చూసినా లంచం లేనిదే పని జరగడం లేదు. చిన్న పనికి సైతం ముడుపులు చెల్లించుకోవాల్సిందే. లేదంటే ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలి. ఇక పోలీసు వ్యవస్థ గురించి చెప్పనక్కర్లేదు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకమే ఉంది. అందులో లంచాలు లేనిదే పని జరగదన్న అపవాదు ఉంది. తాజాగా ఓ ఎస్ఐ ముడుుపులు తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి లంచం డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో లంచం క్యాన్సర్ లో ప్రబలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి లంచం ఇస్తేనే పని జరుగుతుందన్న పరిస్థితి ఏర్పడింది. ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఈ మద్య ప్రతి చోట లంచం లేనిదే పని జరిగే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు ఉంటారని టాక్ ఉండేది.. కానీ ఇప్పుడు కార్పోరేట్ కంపెనీల్లో సైతం ఉద్యోగం కావాలంటే ఎంతో కొంత లంచం సమర్పించుకోవాల్సిందే అనే పరిస్థితి నెలకొంది.
ఇటీవల ఎక్కడ చూసినా లంచం లేనిదే ఏ చిన్న పని కూడా జరిగే పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చేతిలో లంచం పడనిదే.. పని ముందుకు జరగదు అన్న పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు బాధితులు అంటున్నారు.. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లంచం తీసుకుంటు పట్టుబడ్డ అధికారుల గురించి వార్తలు చదువుతూనే ఉన్నాం.
ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల కర్తవ్యం. ప్రజల కట్టే పన్నులతోనే వారికి జీతాలు వస్తున్నాయి. అయినా అవి సరిపోవన్నట్లు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తుంటారు. తమ వద్దకు వచ్చిన ప్రజలను లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంటారు. ఇచ్చే వారు ఇస్తున్నా.. ఈ అనాయ్యాన్ని ఎదిరించే వారు కొందరు ఉంటారు. దీంతో ఏసీబీని ఆశ్రయించి లంచం అడిగిన ప్రభుత్వ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తుంటారు. ఇలా అవినీతి కేసులో అరెస్ట్ అయి […]
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాక మంత్రి అంబటి రాంబాబు మీద కొందరు సంచలన ఆరోపణలు చేశారు. కుమారుడు చనిపోయినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారంటూ ఇద్దరు భార్యాభర్తలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకు బాధితులు ఎవరు.. ప్రభుత్వం ఎందుకు వారికి పరిహారం అందించింది వంటి వివరాలు.. ఈ ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్లో సెప్టిక్ […]
ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎందరో రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అలా పట్టుదలతో శ్రమించిన కూడా కొందరిని మాత్రమే సర్కార్ కొలువులు వరిస్తాయి. ఇలా ఉద్యోగం పొందిన వాళ్లలో చాలా మంది నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తుంటారు. ప్రభుత్వ ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతిదీ వచ్చేలా చేస్తుంటారు. అయితే ఈ ప్రభుత్వ కొలువుల్లో కొందరు అవినీతి సొమ్ముకు అలవాటు పడి.. అందులోనే మునిగి తేలుతుంటారు. రాజకీయ నాయకల ముందు, ఇతర పెద్ద అధికారుల ముందు కుక్కలాగా ఉండే […]