మార్కెట్ లో నుండి పిల్లలు తినేందుకు తినుబండారాలు తెస్తున్నారా. అవి మంచివేనా. ఆ వాటిపై ఉన్న ఎక్స్ పెయిరీ డేట్ చూసే తెచ్చామని భావిస్తున్నారా. అయితే ఈ కథనాన్ని చదవండి. ఎందుకంటే రీ సైక్లింగ్ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. ఇంతకు ఈ రీ సైక్లింగ్ అంటే ఏమిటంటే?
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలకు సంబందించిన అసభ్యకరమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ లో అలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపుల్లో తాను నచ్చలేదని చెప్పిందన్న ఆక్రోశంతో […]
మత్తు పదార్ధాలు యువతని పెడదోవ పట్టిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరు, ముంబై వంటి మహా నగరాల్లో ఎక్కువగా ఇలాంటి మత్తు పదార్ధాలకి పిల్లలు బానిసలై పోతున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో దీన్ని నిరూపించే విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బొడుప్పల్ లోని ఓ పాన్ షాప్ లో మత్తు పదార్ధాల కోసం యువకులు హంగామా చేశారు. OCB ప్రీమియం పేపర్ కొనేందుకు వారు షాపుకు వచ్చారు. అయితే.., తమ షాపులో అలాంటి […]