మనం సాధారణంగా డబ్బులను డ్రా చేసుకునే ఏటీఎంలను చూసి ఉంటాము. 24 గంటల్లో ఎప్పుడైనా ఆ ఏటీఎం సెంటర్ ల వద్దకు వెళ్లి డబ్బులను డ్రా చేసుకోవచ్చు. అలానే ఇటీవలే బంగారం డ్రా చేసుకుని ఏటీఎం సెంటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బిర్యానీ ఏటీఎంలు కూడా ప్రారంభమయ్యాయి.