వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే ఇదే ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.
నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్బంగా ఆయన కుమారుడు లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. మీ రెండు కోరికలు తీరాలి నాన్న అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..
అక్కినేని వారసుడు అఖిల్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు స్టార్ హీరోయిన్ సమంత బర్త్ డే విషెస్ చెప్పారు. అఖిల్కు విషెస్ చెబుతూ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చాలామంది విషెస్ చెబుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. సినిమాలు, కుటుంబం ఇదే లోకం. ఏమాత్రం సమయం దొరికిన ఫ్యామిలీతో గడపడానికి రెడీ అవుతారు. ఇక సోషల్ మీడియాలో చాలా రేర్గా పోస్ట్లు చేస్తుంటారు. ఇక తాజాగా ఆయన చేసిన పోస్ట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
స్టార్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య తన భర్తను గురించి చెబుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోంది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'NTR30'లో అవకాశం దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా మేకర్స్ జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చారు. కానీ.. ఎన్టీఆర్ సినిమాకి ముందే జాన్వీ.. తెలుగు హీరోల ప్రాజెక్ట్ లో నటించిందని ఎంతమందికి తెలుసు.
మంచు లక్ష్మీకి టాలీవుడ్ లో సెపరేట్ క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ చాలామందితో ఈమె.. మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరో సుమంత్ తో తీసుకున్న ఫొటో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.