ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు ట్రాఫిక్ అధికారులు.
ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాహనదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఆకాశం విరిగిపడినా, తుఫాను వచ్చి కొట్టుకుపోయినా మేం ఇంతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు కొంతమంది లవర్స్. జనాలకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా బహిరంగ రొమాన్స్ తో రెచ్చిపోతుంటారు.
నేటి యువతరం కొందరు భవిష్యత్తును మరిచి వింత చేష్టలు చేస్తుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి మనిషి టెక్నికల్గా ఎదిగాడు కానీ విలువలు లేని పనులు చేస్తూ.. జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నాడు. ఓ ప్రేమజంట తాము రొమాన్స్ చేస్తూ బైక్పై రైడింగ్ చేస్తున్నారు.
టూ వీలర్ అనేది ప్రస్తుతం నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కడికైన ప్రయాణించాలంటే టక్కుమని గుర్తొచ్చేది బైక్ మాత్రమే. ఉద్యోగస్తులు, చిరువ్యాపారులు మొదలుకొని వివిధ వృత్తుల పనివారు ఎక్కువగా బైక్ లనే వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ చిరుద్యోగి, టూ వీలర్ పై తన కొడుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి. దీంతో పోలీస్ వారు ఆ బండిని తీసుకెల్లారు. దీని తర్వాత ఏం జరిగింది..? ఆ తండ్రి ఏం చేశారు..? అనేది ఇప్పుడు చూద్దాం!
దొంగలు బాగా తెలివి మీరిపోయారు. వింత దొంగతనాలకు పాల్పడుతూ.. ఎప్పటికో పోలీసులకు దొరుకుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు చందంగా అప్పుడుకు గానీ వాళ్లకు నిజాలు తెలియడం లేదు. చివరకు పోలీసులు కూడా అవాక్కు అవుతున్నారు. తాజాగా అటువంటి ఓ దొంగతనం ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలకు భద్రత లేకుండా పోతుంది. కేటుగాళ్లు రాత్రి పూట బైక్స్ లో పెట్రోలు కాజేయడం.. కార్లు ఇతర వాహనాల టైర్లు తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది సైకో లు వాహనాలకు నిప్పులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో ప్రత్యక్ష మవుతుంది. అలా నెటింట్లో కనిపించి వీడియోల్లో, వార్తల్లో కొన్ని మనకు మాములుగానే కనిపించిన మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొందరు యువత చేసే విన్యాసాలు అందరిని అబ్బుర పరుస్తుంటాయి. తాజాగా ఓ యువకుడు చేసిన సాహసం అందరిని షాక్ కి గురి చేసింది.
ఈ మధ్య కాలంలో సిటీలలో ప్రయాణాల కోసం బైక్ సర్వీసులకు ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. జనం ఎక్కువగా బైక్ సర్వీసుల మీదే ఆధారపడుతున్నారు. ఇవే ఆడవాళ్ల విషయంలో ఇబ్బందిగా మారుతున్నాయి.