పెద్ద హీరోల సినిమా వస్తుందంటే చాలా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు అభిమానులు. విడుదలైన రోజు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా థియేటర్లలో, సోషల్ మీడియాలో సందడి ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి.. హీరోగా తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రొడ్యూసర్లు నష్టపోకూడదని తాను తీసుకున్న రెమ్యునరేషన్లో కొంత అమౌంట్ నిర్మాతకు తిరిగిచ్చారట. దీంతో మెగాస్టార్ ని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గానీ కథ, పాత్ర నచ్చితేనే చేస్తానంటోంది. అందుకే చిరుతో నటించే ఛాన్స్ వచ్చిన గానీ వదులుకుందట. ఇంతకే ఆ సినిమా ఏంటంటే?
చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. రెండు రోజుల్లో రచ్చ షురూ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ పై పిటిషన్ వేశారు.
చిరంజీవి అంటే అల్లు అరవింద్ కి ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అభిమానులు ఆయన సినిమాలు చూసి పెరిగితే.. అల్లు అరవింద్ చిరంజీవితో సినిమాలు చేసి పెరిగారు. అలాంటి చిరంజీవి కోసం పన్నెండేళ్ళు పోరాడారు అని చెప్పుకొచ్చారు. ఏ విషయంలో పోరాడారు? ఏంటి ఆ కథ?
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా వెళ్లిన ఆయన సర్జరీ కోసమే వెళ్లారని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె బయట ఎక్కడ కనిపించి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్లో ఓ అభిమానితో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయింది తమన్నా.
తెలుగు సినిమాల్లో తక్కువ కాలంలో ఎక్కువ పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. ఈ మధ్య టిఫిన్ సెంట్ర్లో తన స్నేహితులతో టిఫిన్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను ఇన్స్గాలో పోస్ట్ చేసింది. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.