ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు.
సాధారణంగా తప్పిపోయిన వాళ్లు తిరిగి రారని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతుంటారు.. కానీ వాళ్లు కళ్ల ముందు ప్రత్యక్షం అయితే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులుఉండవు.
వంతెనలు, కెనాల్స్, ప్రాజెక్టు లాంటి భారీ నిర్మాణలు చేపట్టినపుడు వాటి నాణ్యతా ప్రమాణాలు ఒకటికి పదిసార్లు చెక్ చేస్తుంటారు. పూర్తిగా సిద్దమైనపుడు దాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తారు. అయినా కూడా కొన్నిసార్లు చిన్న చిన్న లోపాలు జరగడం వల్ల ప్రాణాలు పోతుంటాయి.
కాబోయే భర్త విషయంలో అమ్మాయిలకు కొన్ని కోరికలు, కలలు ఉంటున్నాయి. భర్త అందంగా ఉండటంతో పాటు ఆస్తి ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి విషయంలో తమ ఆలోచనలను మొహమాటం లేకుండా తల్లిదండ్రులకే కాదూ ఆమెను చేసుకునేందుకు వస్తున్న వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు.
ఆ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు ప్రయాణీకులు భయపడుతున్నారంటే.. అక్కడ టీవీల్లో ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందోనని వణుకుతున్నారు.
కొడుకు పాము కాటుతో చనిపోయాడని అతని తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిపారు. కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత ఆ యువకుడు తిరిగి ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందంటే?
‘నీళ్లంటే ప్యారిస్ వాళ్లకి కూడా భయమే. అందుకే వంతెన కట్టారని’ మన్మధుడు సినిమాలో నాగార్జునతో బ్రహ్మానందం అంటారు. అలానే రైల్వే ట్రాక్ ల మీద నడిస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు కట్టింది. కానీ బ్రిడ్జ్ లు ఎక్కి వెళ్తే ఆలస్యం అయిపోద్దని ప్లాట్ ఫారం దిగి రైల్వే ట్రాకులు దాటుకుంటూ అవతల ప్లాట్ ఫారం ఎక్కే ప్రయత్నం చేస్తారు. అంతా కంగారు. ఇప్పుడంత పెద్ద బిజినెస్ ఏముందనో. ఏదో పెద్ద అంబానీ అన్నట్టు, […]
ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరీ బా పాఠశాలకు చెందిన 35 పిల్లలు అల్పహారం తిని అస్వస్థత గురైన సంగతి తెలిసిందే. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి తాళలేక పిల్లలు అల్లాడిపోయారు. ఇలాంటి ఘటనలు తరచూ అక్కడకక్కడ జరుగుతూనే ఉంటాయి. తాజాగా మధ్యాహ్న భోజనం చేసిన 200 మంది విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. బల్లి పడినట్లు అనుమానిస్తున్న భోజనాన్ని ఉపాధ్యాయులు బలవంతగా తినిపించడంతో విద్యార్ధులు అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఈ ఘటన బీహార్ లోని […]
ఆ బాలుడికి ఏం తెలుసు.. తన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయిందని. తల్లి చనిపోయిందని తెలియక ఒడిలో నిద్రపోయాడు. కొద్దిసేపటికి లేచి.. అమ్మా ఆకలేస్తోంది లే అమ్మా.. అంటూ తల్లిని లేపసాగాడు.. కానీ ఆ తల్లిలో చలనం లేకపోవడంతో.. అమ్మా అంటూ గట్టిగా రోదిస్తూ ఏడ్వసాగాడు. ఏం జరిగిందా అని అక్కడికి వచ్చి చూసిన తోటి ప్రయాణీకులు ఆ దృశ్యం చూసి చలించిపోయారు. చిన్నారిని దగ్గరకు తీసుకొని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హృదయవిదారక ఘటన బీహార్ […]
ఈ మద్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు ఉన్నట్టుండి కూలిపోవడంతో కొన్నిసార్లు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. నిర్మాణ విలువలు సరిగా పాటించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్లోని భాగల్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఒక వంతెన్న ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన పెను గాలులకు ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. ఈ వంతెన ఖరీదు […]