ఎర్ర బంగారం అలియాస్ టమాటా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కలవరపెడుతుంది. అందనంత ఎత్తుకు ఎదిగి.. మరింత రుచిగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కేజీ టమాటా ధర రూ. 200 పై చిలుకు పలుకుతోంది. టమాటా ధరలు పెరగడంతో వాటి వాడకాన్ని తగ్గించేసినట్లు
కొన్ని రాష్ట్రాలకు మద్యం మంచి ఆదాయవనరుగా మారింది. గతకొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ మద్య రాష్ట్రాలకు ఆదాయం తీసుకు వస్తున్నప్పటికీ కుటుంబాల్లో మాత్రం కలకలం రేపుతున్నాయి.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు బయట ఒంటరిగా వస్తే పొంచి ఉన్న వీధి కుక్కలు దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి.
అన్ని బంధాల్లోనూ పెళ్లి బంధం చాలా ప్రత్యేకం అని పెద్దలు అంటుంటారు. ఒక్కసారి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాక చనిపోయేంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరుగా బతుకుతారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల బ్యాచ్ కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాల మధ్యలో గొడవలు జరగడంతో కిడ్నాప్ లకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
అందమైన భార్య, చక్కటి పిల్లలు, సాఫీగా సాగిపోయే జీవితంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది. చిన్న అపార్థాలే పచ్చని సంసారాల్లో చిచ్చును రాజేస్తున్నాయి. చివరకు అవి తారా స్థాయికి చేరి.. విచక్షణ మరచి ఊహించని దారుణాలకు చేరుతున్నాయి. తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది.
ప్రతి మనిషికి చదువు అనేది అతి ప్రధానమైనది. ఉన్నత స్థితికి ఎదిగేందుకు విద్యా అనేది ప్రధాన వారధిగా ఉంటుంది. అందుకే చాలా మంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు రేయింబవళ్లు కష్ట పడుతుంటారు. కొందరి నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. అలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతి విషయంలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల సంబవిస్తున్న భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల నెపాల్ లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంబవించింది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం భయాందోళన సృష్టించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదయ్యింది. ఈ భూకం తీవ్ర ప్రభావం భారత్ పై పడింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కంపించింది. అయితే […]
తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ ప్రేక్షకులను మాత్రమే కాదు ఎంతో మంది సెలబ్రెటీలను కూడా ఆకర్షించింది. ఈ చిత్రం చూసి ఎంతో మంది నటులు, రాజకీయ నేతలు పలు క్రీడారంగానికి చెందిన వారు మాత్రమే కాదు పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకొని తమవంతు సహాయం చేస్తున్నారు. ఈ లీస్ట్ లో హీరో, దర్శకుడు ఆదిత్య ఓం కూడా చేరాడు. […]