ప్రతి ఇంట్లో గొడవలు జరగడం సహజం. కానీ కుటుంబ కలహాలు ప్రాణాలు తీసేంతవరకు దారి తీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య, తల్లికొడుకు మధ్య, తండ్రికొడుకుల మధ్య ఇలా గొడవలు జరిగి క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో విషాదం చోటు చేసుకుంది.
ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యువత కూడ గుండెపోటుకు గురవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే చిన్నపిల్లలకు సైతం గుండె పోటు వస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓ విషాద ఘటన జరిగింది.
ఓ వ్యక్తి ఇటీవల భార్యతో పాటు అత్తింటికి వెళ్లాడు. అల్లుడు వచ్చాడని ప్రేమతో అత్తమామలు మద్యం తీసుకొచ్చారు. అది తాగిన అల్లుడు మద్యం మత్తులో రచ్చ రచ్చ చేశాడు. సరిపడా మద్యం పోయలేదని అత్తింటివారిపై దాడికి దాగాడు. ఎక్కడ జరిగిందంటే?
ఆమెకు చాలా ఏళ్ల కిందటే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భర్తతో బాగానే గడిపింది. ఇకపోతే ఈ దంపతులు గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ.. చివరికి ఓ లాడ్జిలో శవమై కనిపించింది. అసలేం జరిగిందంటే?
ఈ మద్య చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపించాలంటే తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల అంబర్ పేట్ ఘటన మరువక ముందే అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. చాలీచాలని కమీషన్లు, వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి అవకాశాలను పెంచే విధంగా పౌరసరఫరాల శాఖ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం రేషన్ షాపులను త్వరలోనే మినీ బ్యాంకులగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే ఉన్నట్టుండి ఈ భార్యభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో అప్పటి నుంచి దంపతులు ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతని భార్య మరో యువకుడిపై మనసుపడింది. ఇక అతడు ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో చివరికి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది.
జాగ్రత్త అబ్బాయిలు..! ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. కాదు.. కాదు.. అంతకు మించి రాణిస్తున్నారు. ముందులా అబలలు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి.. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. కావున.. అధిక డిమాండ్లు చేయకుండా అయ్యినకాడికి చాలని మూడు ముళ్ళకు ఓకే చెప్పండి. లేదంటే.. ఇలాంటి షాకులు మీరూ వినాల్సి వస్తుంది. ఏంటా షాక్..? ఎవరా వధువు..? ఈ కథనమేంటి..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి మరీ..
ఈ మద్య కాలంలో వివాహాలు చాలా వెరైటీ పద్దతుల్లో జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలు పెడితో వెడ్డింగ్ వరకు వినూత్న పద్దతుల్లో చేసుకుంటున్నారు. కొన్ని తెగలవారి పెళ్లి విషయంలో ఆచార వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.