తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది.
గతంలో ఆస్తులు ఎన్ని ఆస్తులున్నాయని అని అడిగేవారు కాదట. ఎంత మంది పిల్లలున్నారని ప్రశ్నించేవారట. అంటే అప్పట్లో పిల్లల్ని ఆస్తులుగా భావించేవారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం, పిల్లల్ని కనడమే పనిగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నం..
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
తెలంగాణలో పేపర్ లీకేజ్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దయ్యింది. దాంతో ఎందరో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
హిందువులకు శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైన, ప్రీతిపాత్రమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే చాలా మందికి శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఏం చేయకూడదు? అనే సందేహాలు ఉంటాయి.
భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూడలేకపోతున్న భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహా విశిష్టత కలిగిన రాములవారి కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చిచ్చే ప్రయత్నానికి శ్రీకర్మ చుట్టింది. కేవలం రూ. 116 చెల్లిస్తే తలంబ్రాలను ఆర్టీసీ సిబ్బంది మీ ఇంటి వద్దకెర్ డెలివరీ చేస్తారు. ఈ సేవల మరిన్ని వివరాలకై కింద చదవండి.
ప్రతి మహిళ 'అమ్మా' అని పిలిపించుకోవాలని ఎంతో ఆశ పడుతుంది. అలా అమ్మా అనే పిలుపు కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రసవం సమయంలో కొందరు మహిళలు మృతి చెందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యల వంటి కారణాలతో బాలింతలు మరణిస్తున్నారు.
ఏపీలోని చింతూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అయితే గంటల వ్యవధిలో వైద్యుల కళ్లముందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వైద్యులను సైతం కలిచివేసింది. అసలు ఒకే కుటుంబంలోని ముగ్గురు ఎలా చనిపోయారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని కూంతురు ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడే ఐతయ్య, కమల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు […]
వైద్య పరంగా ఎంతో అభివృద్ది చెందినప్పటికీ మన దేశంలో అక్కడక్కడ ప్రసూతి మరణాల సంభవిస్తున్నాయి. కాన్పు కోసం ఓ గర్బిణీని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తమ ఇంటికి పండంటి బిడ్డ రాబోతుందని సంతోషించారు ఆమె అత్తింటి వారు. కానీ స్వల్ప వ్యవధిలోనే శిశువు, బాలింత ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న నాగటి రాధ(22)గర్భిణీ. నెలలు […]
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరికి పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.. ముఖ్యంగా ముంపు బాధితులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరిగిపోయింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. గోదావరి […]