బెల్లంకొండ హీరోకి అస్సలు కలిసిరాలేదు. బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 'ఛత్రపతి' తొలిరోజు కలెక్షన్స్ తో బొక్కబోర్లా పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
సినిమా ఇండస్ట్రీలో విజయం ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే కొందరి విషయంలో మాత్రం హిట్, ఫ్లాప్స్కు సంబంధం ఉండదనే చెప్పాలి. ఇమేజ్, పాపులారిటీ ఉన్న కొంతమంది స్టార్స్ తీసే సినిమాలకు ఇది వర్తిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
యూత్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’కి ఇది రీమేక్గా తెరకెక్కుతోంది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సందడి చేస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. జయ జానకీ నాయక సినిమాని బాలీవుడ్ లో ఎక్కువమంది చూశారు. ఇప్పుడు శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మే 12న ప్రభాస్ ఛత్రపతి సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఛత్రపతి సినిమా చేస్తూ ఎంట్రీని రెడీ అయిపోయాడు. తాజాగా ఆ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది.
'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ సృష్టించాడు. ఆ విషయంలో నంబర్ వన్ గా నిలిచాడు.
ఇండస్ట్రీలో ఒక కుటుంబం నుంచి ఒక హీరో క్లిక్ అయిన తర్వాత అదే కుటుంబం నుంచి మిగతా హీరోలు రావడమనేది సహజం. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా అన్నయ్య లేదా తమ్ముడు క్లిక్ అయితే ఆ రంగంలోకి తోడబుట్టిన వాళ్ళని లాగేయడం అనేది మామూలే. చిరంజీవి పవన్, నాగబాబులని సపోర్ట్ చేసినట్టు.. విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండను ప్రోత్సహించినట్టు.. తమలానే తమ్మ వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన ఈ సినిమా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అలాగే దర్శకుడు పూరి కూడా లైగర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక లైగర్ రిలీజ్ ముందే మరో పూరి తీసిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ అంటూ వార్తలు […]
తెలుగు సినీహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ లపై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫైనాన్సియర్ వి.ఎస్.శ్రవణ్ కుమార్ ఛీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2018-19 మధ్యకాలంలో తన దగ్గర రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఇవ్వాల్సిన అప్పును కట్టాల్సిందిగా అడిగితే స్పందించకపోగా బెదిరిస్తున్నారని ఫైనాన్సియర్ శ్రవణ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయం పై బెల్లంకొండ సురేష్ స్పందించినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘నన్ను […]
అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్ అదృష్టం పరిక్షించుకోనున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అతని తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదైంది. వీఎల్ శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఫైనాన్షియర్ ఫిర్యాదు ప్రకారం.. 2018-2019 మధ్యలో ఓ సినిమా ప్రొడక్షన్ కోసం బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ అతని […]