పెద్దల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే విడాలకులు తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి.
నేటి సమాజంలో మానవతా విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రుల తర్వాత జీవితంలో అడుగుపెట్టే భాగస్వామితోనే ఎక్కువ కాలం జీవిస్తుంటారు. కానీ ఆ బంధం రాను రానూ బలహీనంగా తయారు అవుతుంది.
ఇద్దరూ మూడేళ్ల పాటు పోటాపోటీగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. భర్తను వేరు కాపురం కోసం ఆమె బలవంతం పెట్టింది. అతడు ఒప్పుకోకపోవటంతో..
ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో టెక్నికల్ ఇబ్బందుల వల్ల విమానాలు, హెలికాప్టర్లను వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు. ఇక శిక్షణ సమయంలో పైలెట్స్ తప్పిదాల వల్ల కూడా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఊళ్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర. ఈ వేడుకలో గ్రామంలోని ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. కానీ, వీళ్లు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించారు. అసలేం జరిగిందంటే?
బోరు బావుల్లో అభంశుభం తెలియని పసి పిల్లలు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా బోరు బావుల్లో, ఎండిపోయిన గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఓ గుర్రం కూడా బోరు బావి లో పడింది.
పిల్లల మీద తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు అవ్వాతాతలు. తమ వయసును మర్చిపోయి.. మనవళ్లు, మనవరాళ్లతో కలిసి బాల్యంలోకి తిరిగి వెళ్తారు. వారితో ఆడుకుంటూ.. ఆనందంగా గడుపుతారు. ఇక చిన్నారులకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. సమస్య పరిష్కారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధ పడతారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది భక్తులు గాయాలపాలయ్యారు. గాయాలైన భక్తుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దైవ దర్శనానికి వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం సంభవించింది. బెళగావి జిల్లా హులుకుంట […]
ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వ్యక్తులు పరాయి సుఖం కోసం కట్టుకున్న వాళ్లకి పంగనామాలు పెడుతున్నారు. క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి తమ్ముడి భార్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. ఇక ఇంతటితో ఆగకుండా సమయం దొరికినప్పుడల్లా మరదలితో ఎంజాయ్ చేస్తూ చివరికి తమ్ముడి చేతులో హతమయ్యాడు. తాజాగా బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కర్ణాటక బెళగావి […]
ప్రభుత్వం నిషేధించినా కూడా కొన్ని వస్తువుల అమ్మకాలు దేశంలో యథేశ్చగా సాగుతున్నాయి. అలాంటి వాటిలో గాలిపటం ఎగరేయటానికి వాడే చైనా మాంజా ఒకటి. ఈ చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని భావించిన ప్రభుత్వం ఎప్పుడో దీన్ని బ్యాన్ చేసింది. అయినప్పటికి అమ్మకాలు మాత్రం ఆగటం లేదు. జనం కూడా దాన్నుంచి ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ చైనా మాంజా కారణంగా చాలా జంతువులు, పక్షలు.. అంతెందుకు మనుషులే ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా, ఓ బాలుడు […]