ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులను ఎంపిక చేశారు. వీరిలో బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితమే ఆయన […]