ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో 224 సీట్లకు గాను.. కాంగ్రెస్ 135 స్థానాల్లో దూసుకు పోతుంది. ఫలితాలపై ఎంతో ధీమాగా ఉన్న బీజేపీ 65 స్థానాల్లో కొనసాగుతుంది.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో బీజెపీ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవ రాజు బొమ్మైకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీల కార్లు, కాన్వాయ్లు రోడ్ల మీదకు వస్తే.. పోలీసులు తనిఖీలు చేయకుండా పంపిచేస్తారు. అవసరమైతే ట్రాఫిక్ కూడా ఆపుతారు. కానీ ఓ చోట మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీఎం కారునే తనిఖీ చేశారు. ఆ వివరాలు..
ఉద్యోగాలకు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే వాళ్లు నిత్యం ప్రయాణించే సాధనం బస్సు. తక్కవ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే ఉద్యోగులు, విద్యార్థులు వీటిలోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. అయితే ఇదంతా ఎంతో కొంత ఖర్చుతో కూడుకోవాల్సిందే. అయితే వీరి కోసమే ఓ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరు వివిధ కారణాలతో కన్నుముశారు. ఇలా ప్రముఖల మరణాలతో వారి కుటుం సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవల నందమూరి ఉమామహేశ్వరి, రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి వివిధ కారణలతో కన్నుమూశారు. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) కన్నుమూశారు. బీజేపీ […]
ప్రజాప్రతినిధులు, మంత్రులు అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా కర్ణాటక మంత్రి ఒకరు.. రాష్ట్రాలు విడిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కర్ణాటక రెండుగా విడిపోబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయని తెలిపారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు తనకు తెలిసిందని అన్నారు. కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి […]
Karnataka CM: ఎలాంటి భావోద్వేగాలకైనా మనిషి లోనవడం అనేది మామూలే. ముఖ్యంగా ఎమోషనల్ మూమెంట్స్ లేదా తెరపై ఎమోషనల్ సన్నివేశాలను చూసినప్పుడు వెంటనే భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఓ సినిమా చూసి ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమోషనల్ అయిన వీడియో, ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అంతలా ఎమోషనల్ అయిన సీఎం ఎవరంటే.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై గారు. తాజాగా సీఎం బసవరాజ్ […]
అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR‘. పీరియాడిక్ ఫిక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ట్రిపుల్ ఆర్ మూవీ.. చివరి నిమిషంలో కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే.. ప్రస్తుతం RRR ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా దర్శకనిర్మాతలు RRR మెయిన్ ప్రమోషనల్ ఈవెంట్ లను దుబాయ్, […]
బాహుబలి మూవీతో తెలుగు సినిమా స్థాయిని, స్టార్డమ్ ని పెంచిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. బాహుబలి అనే ఒక సామ్రాజ్యం క్రియేట్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఆయన నుండి సినిమాలు లేటుగా రావచ్చు.. కానీ వస్తే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని ఇదివరకే నిరూపించాడు. అయితే.. రాజమౌళి నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ ‘RRR‘. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ అంటే భయంతో వణికిపోతున్నారు. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. సగం కన్నా ఎక్కువ దేశాల్లో ఓమిక్రాన్ విస్తరించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోకం కలిగిస్తోంది. యూకేలో కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది. ఇదిలా ఉంటే ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు […]