భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సామాన్యులకు ఉపశమనం కలిగించే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంక్ ఖాతాల్లో డబ్బు నిల్వలేనప్పుడు.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద బ్యాంకులు ప్రస్తుతం విధిస్తున్న చార్జీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
బ్యాంకుల పని వేళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇది అమల్లోకి వస్తే.. బ్యాంక్ టైమింగ్స్ మారనున్నాయి. మరి ఆ నిర్ణయం ఏంటి అంటే..
సాధారణంగా బ్యాంకులకు ఆదివారాలు, పండుగ రోజుల్లో మాత్రమే కాక నెలలో రెండో శనివారం, నాల్గవ శనివారం కూడా సెలవే. మరి నెలలో 5 శనివారాలు వస్తే.. ఆ రోజు బ్యాంక్ పని చేస్తుందా లేదా అంటే..
మీకు అత్యవసరంగా డబ్బు అవసరముందా? లోన్ కోసం బ్యాంకుల వెంట పరుగులు పెడుతున్నారా..? క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని బ్యాంకు సిబ్బంది లోన్ ఇవ్వట్లేరా..? అయినా పర్లేదు. మీరు సులభంగా లోన్ పొందవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అది తెలియాలంటే కింద చదివేయాల్సిందే..
బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది. బ్యాంకుల పనిదినాల్లో, పనివేళల్లో మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకులు వారంలో 6 రోజులు పాటు తెరిచి ఉంటున్నా, రాబోవు రోజుల్లో అది ఐదు రోజులకే పరిమితం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి త్వరలోనే కీలక ప్రకటన వెలుబడనట్లు సమాచారం.
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. మీకేమైనా బ్యాంకులో అత్యవసర పనులు ఉంటే, సెలవు దినాలను ముందుగా తెలుసుకొని, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
డిజిటల్ పేమెంట్స్ రాకతో అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలు స్మార్ట్ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. పేమెంట్లు చేయాలన్నా, మనీ ఇంకొకరికి పంపాలన్నా క్షణాల్లో పంపేస్తున్నాం.. అయినప్పటికీ కొన్ని పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లడం తప్పనిసరి. ఇక వ్యాపారస్తులయితే ప్రతిరోజూ బ్యాంకులను సందర్శిస్తున్నారు. డీడీ కావాలనో.. భారీ మొత్తంలో నగదు చెలామణి చేయాలనో.. ఇలా ఏదో ఒక అవసరం బ్యాంకుకు రప్పిస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా బ్యాంకు పనిదినాల గురుంచి తెలుసుకోవాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. ఫిబ్రవరి […]
వివిధ డిమాండ్లను లేవనెత్తుతూ.. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. వారంలో ఐదు రోజుల పని, పింఛను పెంపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే మూడు ఉమ్మడి అంశాల సాధనకై జనవరి 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇటీవల ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు తెలుస్తోంది. కావున.. జనవరి […]
కస్టమర్లకు అలెర్ట్! బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్ మరోమారు మోగింది. వారానికి ఐదు రోజుల పని, పెండింగ్ సమస్యల పరిష్కారం, పెన్షన్ల అప్డేషన్, జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్పిఎస్)ను రద్దు చేయడం.. వంటి వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పదించకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో జనవరి 30, 31న బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు ఏఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని […]
కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ ఏటీఎం కార్డు పనిచేయదని, బ్యాంకు ఖాతా క్లోజ్ అవుతుందని.. ఇలా ఏదో ఒక విషయం చెప్పి జనాలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ మాయగాళ్లు, ఓటీపీ వివరాలు తెలుసుకొని ఖాతాదారుల డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ మోసాల పట్ల బ్యాంకులు, ఖాతాదారులను హెచ్చరిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండట్లేదు. ఈ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారెందరో ఉన్నారు. ఈ తరుణంలో […]