లోన్ చెల్లించకపోయినా, ఈఎంఐ ఆలస్యమైనా, ఓవర్ డ్యూ అయినా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. అయితే సిబిల్ స్కోర్ తగ్గిందన్న కారణంగా వారికి లోన్లు మంజూరు చేయాల్సిందే అంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
సాధారణంగా ఏ లోన్ తీసుకున్నా నెల నెలా వడ్డీ అనేది కడుతూ ఉండాలి. కానీ ఈ లోన్ తీసుకుంటే బతికినంత కాలం ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టే పని లేదు. ఈ లోన్ కేవలం వృద్ధులకు మాత్రమే.
చాలా మందికి ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడం ఆసక్తిగా ఉంటుంది. కానీ, వారికి ఆర్థిక ఇబ్బందులు, పెట్టుబడి సమస్యల వల్ల వ్యాపారం జోలికి పోరు. అలాంటి వారికోసం కేంద్రం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. చిన్న మొత్తంలో ఎలాంటి హామీ లేకుండా రుణాన్ని ఇస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.
దేశంలోని బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించే వాటిల్లో ఎస్బీఐ ఒకటి. ప్రైవేటు బ్యాంకులకు దీటుగా ఎస్బీఐ సర్వీసులు అందిస్తోంది. తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించిందీ దిగ్గజ బ్యాంకు.
ప్రస్తుతం అదానీ గ్రూప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదానీపై స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అదానీకి సహాయం చేసేందుకు ఓ ప్రభుత్వ బ్యాంకు ముందుకొచ్చింది. అదానీ పరిస్థితి తెలిసే లోన్ ఇస్తామని ప్రకటించింది.
అప్పు.. ప్రతి మనిషి జీవితంలో ఇది ఏదొక సమయంలో భాగం అవుతుంది. కోట్లు ఉన్న ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడో ఒకసారి దీనిని పలకరించాల్సిందే. అప్పు చేయడం చేతకాని వాడు గాడిద అనే సామెతలు కూడా ఉన్నాయి. గతంలో అయితే బయట ఎవరో ఒక వ్యక్తిని పట్టుకుని అతనికి రూ.2 నుంచి రూ.3 వరకు వడ్డీలు కట్టి రుణాలు తీసుకునేవాళ్లు. కానీ, ప్రస్తుతం రోజులు మారాయి. లోన్ల కోసం బ్యాకులు, ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ […]
మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే కాక.. దేశానికి అన్నం పెడుతున్న రంగం వ్యవసాయం. మన దేశంలో వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. అవును మరి.. నేల తల్లి మీద అమితమైన ప్రేమతో.. పండించే పంటను సొంత బిడ్డలా కాపాడుకుంటాడు రైతు. తీరా పంట చేతికి వచ్చి.. నాలుగు రూపాయలు మిగులుతాయనుకునే వేళ.. ప్రకృతి అయినా నష్టం కలిగిస్తుంది.. లేదా.. ప్రభుత్వాలు సరైన మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యి.. రైతలకు తీరని అన్యాయం చేస్తాయి. అటు […]
సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవాలనో, లేక వ్యక్తిగత ఖర్చుల కోసమనో లేక వేరే ఇతర ఖర్చుల కోసమనో కొంతమంది బయట అప్పు చేస్తుంటారు. పైగా బంగారమమో, ఇంటి కాగితాలో, ఆస్తి కాగితాలో ఏవో ఒకటి తాకట్టు పెట్టాలి. పైగా వడ్డీ ఎక్కువ. నెల నెలా ఈ అధిక వడ్డీ కట్టడం తప్ప అసలు మాత్రం అలానే ఉంటుంది. దీంతో వడ్డీ భారం, అప్పు భారం విపరీతంగా పడుతుంది. ఒక్కోసారి అసలు కంటే కట్టిన వడ్డీనే ఎక్కువ ఉంటుంది. […]
అప్పుల భారం తట్టుకోలేక రైతులు, పేద, మధ్యతరగతి మనుషులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. కానీ బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. విషాదం ఏంటంటే.. సదరు మేనేజర్.. అప్పు చేసి ఖాతాదారులు తీసుకున్న రుణాలు చెల్లించాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యానాంలో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మృతితో ఆ […]
మన దేశంలో అత్యధికంగా శ్రమించి.. అతి తక్కువ ఆదాయం పొందే వారిలో రైతన్నలే ముందు స్థానంలో ఉంటారు. ఆరుగాలం శ్రమించి.. పంటను కన్నబిడ్డలా భద్రంగా కాపుడుకుని.. తిన్నా, తినకపోయినా.. పంటకు పెట్టుబడి పెట్టి.. ఇక తమ శ్రమకు తగిన ఫలితం వస్తుంది అనే సంతోషించేలోపే.. అటు ప్రకృతో.. ఇటు ప్రభుత్వమో అన్నదాతలకు తీరని శోకాన్ని మిగులస్తాయి. ఇక నష్టపోయిన ప్రతి సారి.. వచ్చే ఏడాది బాగుంటుందని తనకు తానే సర్ది చెప్పుకోవడం.. మళ్లీ పంటలు వేయడం.. నష్ట […]