భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. 2023 జూలై 11 నుంచే కార్యకలాపాలు కొనసాగించకూడదని ఈ రెండు బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరించింది. మరి ఈ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు తిరిగి వస్తాయా? లేదా? రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్ ఎవరికి వర్తిస్తుంది? అనే వివరాలు మీ కోసం.
దేశంలో ఎంత అభివృద్ది చెందినా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు సరైన రవాణా వసతులు లేక కష్టాలు పడుతూనే ఉన్నారు. ఓట్ల ముందు నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. తీరా గెల్చిన తర్వాత అటు ముఖం చూడరని బాధితులు తమ బాధ వ్యక్తపరుస్తున్నారు.
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
బ్యాంకుల పనితీరు సరిగా లేకపోతే ఆర్బీఐ వాటి లైసెన్సులను రద్దు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్బీఐ 8 బ్యాంకులను రద్దు చేసింది. మీరు గనుక ఈ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి.
బ్యాంకులు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. కచ్చితంగా బ్యాంకుల్లో తమ కష్టార్జితానికి రక్షణ ఉంటుందనే భరోసాని ఇస్తున్నారు. కానీ, కొన్ని బ్యాంకులు చేస్తున్న పనులతో కస్టమర్స్ లో భయాందోళన మొదలైంది. ఎందుకంటే నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ చర్యలకు ఉపక్రమిస్తోంది.
దిగ్గజ బ్యాంకు దివాలా తీసింది. దీంతో ఈ బ్యాంకుకు చెందిన అనుబంధ సంస్థను అమ్మకానికి పెట్టారు. అయితే ఆ సంస్థ కేవలం రూ.99కే అమ్ముడుపోయింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..!
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతోంది. క్రిప్టో డిపాజిట్లు అధికంగా ఉన్న ఒక అతిపెద్ద బ్యాంక్ను క్లోజ్ చేస్తున్నట్లు నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి.
ప్రస్తుతం మనం బతుకున్నది టెక్నాలజీ యుగంలో. ప్రతిదీ మన చేతిలో ఉన్న మొబైల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉంది. ప్రతిదీ ఆన్లైన్ చేయడంతో మన వ్యక్తిగత సమాచారం ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆ వివరాలు..
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి జీవితం ఎంతో సులభతరం అయ్యింది. ముఖ్యంగా వాణిజ్యపరమైన లావాదేవీలు ఎంతో తేలిగ్గా మారిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే కావాల్సినవి కొనేస్తున్నారు. చెల్లింపులు అయితే ఎంతో సులభతరం అయ్యాయి. అయితే ఈ మారుతున్న టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ముప్పులు కూడా అన్నే ఉన్నాయి. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు? ఎవరు? ఎలా కాజేస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆన్లైన్ షాపింగ్ల పేరుతో మోసం చేసేవాళ్లు కొందరైతే.. ఇప్పుడు హ్యాకర్లు […]