మన దగ్గర సెలబ్రిటీలకు ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఎక్కడైనా సినిమా వాళ్లకు, క్రీడాకారులకు అభిమానులుంటారు. కానీ మన దేశంలో మాత్రం.. రాజకీయ నేతలకు కూడా సినీ, క్రీడా సెలబ్రిటీలను మించి అభిమానులుంటారు. నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతారు ఫ్యాన్స్. కొందరైతే గుడి కట్టి.. పూజలు కూడా చేస్తారు. గతంలో సోనియా గాంధీకి గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొందరు అభిమానులు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గుడి కట్టేందుకు […]
రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024, జనవరి ఒకటో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. త్రిపురలో పర్యటిస్తున్న అమిత్ షా, ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. […]
దీపావళి అంటే ప్రత్యేకమైన పండుగ. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే అతి పెద్ద వేడుక. ఈరోజున ఇంటి లోపల, బయటా మట్టి దీపాలతో అలంకరించి.. టపాసులు కాలుస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దీపాలు వెలిగిస్తేనే ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. అలాంటిది లక్షల్లో దీపాలు వెలిగిస్తే ఆ ప్రాంగణం ఇంకెంత మనోహరంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? ఆహా ఆ అద్భుతమైన […]
ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు, హైప్ లేకుండా వస్తున్న సినిమాలే భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. స్టార్డమ్ ని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీసి.. పాన్ ఇండియాను ఎలా షేక్ చేయాలో ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2‘. యువహీరో నిఖిల్ – డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయకు సీక్వెల్ గా […]
ప్రస్తుత కాలంలో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు అధికారులు ఎంతగా అర్ధమయ్యేలా చెబుతున్నా.. చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. తలకు మించిన భారం అయినా అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇక రోడ్డు పక్కన బిక్షాటన చేసే వారి పిల్లల చదువు […]
పిల్లలను మంచి మార్గంలో తీర్చుదిద్దాల్సిన కొందరు గురువులు చెడు దారుల్లోకి వెళ్తున్నారు. విద్యార్థులకే ప్రేమ పాఠాలు చెప్పి చివరికి వారి చేతుల్లోనే హత్యకు గురువుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మైనర్ బాలుడితోనే అక్రమ సంబంధాన్ని ఏర్పరుచుకున్న ఓ లేడీ టీచర్ అతడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఓ మహిళ ప్రభుత్వ పాఠశాలలో […]
సాధారణంగా పెళ్లైన కొత్త జంట సరదగా గడుపుతుంటారు. ఈక్రమంలో విహారయాత్రలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం సరదగా గడిపే సమయంలో అత్యుత్సాహాన్ని చూపిస్తుంటారు. పక్కన జనం ఉన్నరు అనే సంగతే మరచి శృతి మించి ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ జంట పవిత్ర సరయూ నదిలోకి స్నానం చేసేందుకు వెళ్లారు. ఈక్రమంలో స్నానం చేస్తూ భర్త… భార్యకు ముద్దు పెట్టాడు. అది చూసిన పక్కనే ఉన్న జనం భర్తపై చేయి చేసుకున్నారు. ఈఘటన […]
ప్రస్తుతం దేశం చలికి వణుకుతోంది. ఉత్తర భారతదేశంలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగడలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊన్ని దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతోపాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచన వచ్చినట్లుంది అయోధ్యలోని ఆలయల నిర్వాహకులకు. దేవతామూర్తులకు చలి వేయకుండా వెచ్చని దుస్తులను కప్పి ఉంచారు. అయోధ్యలోని ప్రధాన ఆలయంతో పాటు శ్రీరామ వల్లభ కుంజ్, కనక్ భవన్, హనుమాన్ గఢీ, నగేశ్ […]
రాముడు పుట్టింది అయోధ్యలోనే. ఎన్నో శతాబ్దాలుగా పలు తరాలకు చెందిన వారు రామాలయం నిర్మాణం కోసం నిస్వార్ధ త్యాగాలు చేశారు. రామాలయ నిర్మాణం కోసం సాగిన త్యాగాలు, అంకిత భావం, సంకల్పం కారణంగానే ఇది సాకారం అయింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం 2025 చివరికల్లా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంతకు రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబర్ నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని, గర్భగుడి నిర్మాణం పూర్తయిన వెంటనే భక్తులకు ప్రవేశం కల్పిస్తారని అయోధ్య […]
ఉత్తర్ ప్రదేశ్- అయోధ్య రామాలయ భూ కొనుగోలు అంశం మళ్లీ వివాదం అవుతోంది. రామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రెండు కోట్ల విలువ చేసే భూమిని 18 కోట్ల 50 లక్షలకు కొన్నారని ఆప్, ఎస్పీ పార్టీ ఎంపీలు ఆరోపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ భూ వివాదాన్ని చల్లార్చేందుకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటన చేసింది. రామాలయ నిర్మాణానికి జరుగుతున్న […]