భారత దేశంలో అయోద్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు.
రామాలయాలలో రామునికి తమవంతుగా విలువైన ఆభరణాలను, సీతమ్మకు నగలను, చీరలను సమర్పించి భక్తిని చాటుకుంటారు. అలాగే గుజరాత్లో కూడా 108 అడుగుల పొడవుతో బాహుబలి అగరబత్తిని తయారుచేసి తమ రామభక్తిని చాటుకున్నారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ట్రాక్టర్ ట్రక్కు నదిలో పడి 15 మంది మరణించారు. తాజాగా మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.
ముహూర్తానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. ఇదే సమయంలో వరుడు.. కాబోయే భార్యకు అది తక్కువగా ఉందని, నేను ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత వధువు ఇచ్చిన షాక్ కి వరుడికి దిమ్మతిరిగింది. అసలేం జరిగిందంటే?
అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సగం మేర పనులు పూర్తైనట్లు చెబుతున్నారు. 2024 జనవరి కల్లా సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనం కల్పిస్తామంటూ హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి రెండు అతిపెద్ద రాళ్లను తెప్పిస్తున్నారు. అవి నేపాల్ నుంచి గోరఖ్ పూర్ చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటిని అయోధ్యకు తరలిస్తారు. ఎంతగానో వెతగ్గా రెండు అతిపెద్ద బండరాళ్లు దొరికినట్లు చెబుతున్నారు. […]
మన దగ్గర సెలబ్రిటీలకు ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఎక్కడైనా సినిమా వాళ్లకు, క్రీడాకారులకు అభిమానులుంటారు. కానీ మన దేశంలో మాత్రం.. రాజకీయ నేతలకు కూడా సినీ, క్రీడా సెలబ్రిటీలను మించి అభిమానులుంటారు. నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతారు ఫ్యాన్స్. కొందరైతే గుడి కట్టి.. పూజలు కూడా చేస్తారు. గతంలో సోనియా గాంధీకి గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొందరు అభిమానులు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గుడి కట్టేందుకు […]
రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024, జనవరి ఒకటో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. త్రిపురలో పర్యటిస్తున్న అమిత్ షా, ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. […]
దీపావళి అంటే ప్రత్యేకమైన పండుగ. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే అతి పెద్ద వేడుక. ఈరోజున ఇంటి లోపల, బయటా మట్టి దీపాలతో అలంకరించి.. టపాసులు కాలుస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దీపాలు వెలిగిస్తేనే ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. అలాంటిది లక్షల్లో దీపాలు వెలిగిస్తే ఆ ప్రాంగణం ఇంకెంత మనోహరంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? ఆహా ఆ అద్భుతమైన […]
ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు, హైప్ లేకుండా వస్తున్న సినిమాలే భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. స్టార్డమ్ ని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీసి.. పాన్ ఇండియాను ఎలా షేక్ చేయాలో ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2‘. యువహీరో నిఖిల్ – డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయకు సీక్వెల్ గా […]
ప్రస్తుత కాలంలో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు అధికారులు ఎంతగా అర్ధమయ్యేలా చెబుతున్నా.. చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. తలకు మించిన భారం అయినా అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇక రోడ్డు పక్కన బిక్షాటన చేసే వారి పిల్లల చదువు […]