ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్ లో జరిగిన వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లుతుంది. అధికార, ప్రతిపక్షా నేతల మద్య వాడీ వేడిగా మాటలు నడుస్తున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో విడిచి వెళ్లింది.
ఇటీవల పలు చోట్ల ప్రేమోన్మాదులు మారణాయుదాలతో రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదంటే చంపడానికి కూడా సిద్దమైతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాధుల దాడుల్లో ఎంతోమంది యువతులు ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు.
కాలం మారినా, తరాలు మారినా దేశంలో ఎక్కడో అక్కడ దళితులపై జరిగే దాడులు మాత్రం ఎక్కడో ఓ చోట కొనసాగుతూనే ఉన్నాయి. కులం పేరుతో మతం పేరుతో గొడవలు జరుతూనే ఉన్నాయి.
ఇటీవల కొంతమంది చిన్న చిన్న సహనం కోల్పోతున్నారు.. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇక మద్యం సేవించిన వాళ్ల పరిస్థితి మరీ దారుణం.. పీకల దాకా తాగి ఎదుటి వారిపై గొడవకు దిగడం.. కొట్టడం.. హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. పదుల సంఖ్యల్లో వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ చిన్నారి ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడ్డారు.. చనిపోయారు.
ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం.. మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. కొన్నిసార్లు మానసిక పరిస్థితి బాగాలేని సైకోలు రోడ్లపైకి వచ్చి తెగ హల్చల్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి చేతిలో ఏదైనా వస్తువు ఉన్నా కూడా వాటితో ఎదుటివారిపై దాడులు చేస్తుంటారు.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా కామాంధులు ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఒకదశలో మహిళలు పట్టపగలు కూడా ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు ఒంటరిగా ఉంటున్న చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి. అంబర్ పేట్ ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కిరాతకంగా కొరికి చంపిన విషయం తెలిసిందే. ఈ తరహా కుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో నాస్తిక సంఘం అధ్యక్షుడు అయిన బైరి నరేష్ పై వరంగల్ లో దాడి చేశారు హిందూ సంఘ కార్యకర్తలు.