ప్రజల రక్షణ, సమాజంలో అన్యాయాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. విధుల్లో భాగంగా పోలీసులు ప్రజలతో కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులు పైకి చూపించే కఠినశైలిని చాలామంది అపార్థం చేసుకుంటారు. అయితే వారి ఖాకీ చొక్క చాటున మంచి మనసు కూడా ఉంది. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి. తాజాగా అస్వస్థతకు గురైన ఇంటర్ విద్యార్థిని విషయంలో ఎస్సై మానవత్వం చాటుకున్నారు.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. కారణాలు ఏమైనా అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వారు.. హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి తరలించే లోపే కన్నుమూస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపు వైపు మనస్సు అలా లాగేస్తుంటుంది. చికెన్ తెచ్చుకుని వెంటనే వండుకుని తినేయాల్సిందే. అయితే చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆచి తూచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఓ చికెన్ షాపు యజమాని కేవలం 5 పైసలకే చికెన్ అందిస్తానని ప్రకటించాడు .
ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు.
నంద్యాల జిల్లా ఆత్మకూర్ లో నాలుగు పులి పిల్ల కూనలను గ్రామస్థులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కూనలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక తల్లి జాడ కోసం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జల్లెడ పట్టినా కనిపించలేదు.
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించడం ఎవరి తరం కాదు.. ఈ భూలకంలో తనకు బదులుగా ఆ భగవంతుడు అమ్మను సృష్టించారని అంటారు. నవమాసాలు కనీ పెంచే తల్లి పిల్లల ఏ చిన్న ఇబ్బంది వచ్చినా విలవిలాడిపోతుంది. తన పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటుంది.
పేరు ఎల్లమ్మ. వయసు 48 ఏళ్లు. భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి గ్రామంలో కూలీనాలీ చేసుకుంటూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. అయితే ఎప్పటిలాగే బుధవారం కూడా ఉపాధి పనులకు వెళ్లింది. కానీ, సాయంత్రం శవమై ఇంటికి వచ్చింది. అసలేం జరిగిందంటే?
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఆడ్డంకులు, అవరోదాలు ఎన్ని ఎదురైన కోరుకున్నవాడినే మనువాడాలనే కోరిక బలంగా రాటుదేలేంది. ఇక తల్లిదండ్రులు కాద్దన్నా సరే, ఎలాగైన తన ప్రియుడినే పెళ్లి చేసుకుని అతనితోనే కాపురం చేయాలని అనుకుంది. అనుకున్నట్లే ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాదన్న కూడా ఒప్పించి మరీ ప్రియుడితోనే మేడలో తాళి కట్టించుకుంది. కట్ చేస్తే ఆరు నెలల తిరిగే సరికి కట్టుకున్న వాడి వేధింపులు భరించలేక, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తాజాగా నల్గొండ […]
Nellore: ప్రపంచమంతా టెక్నాలజీ యుగంలో పరుగులు తీస్తుంటే నేటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ అందులోనే మునిగిపోతున్నారు. పేద ప్రజల నమ్మకాన్ని ఆసరాగా ములుచుకుంటున్న అనేక మంది నకిలీ బాబాలు మంత్ర తంత్రాల నెపంతో అమాయక ప్రజలను నిండా మోసం చేస్తున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మిన ఎంతోమంది గ్రామీణ ప్రజలు శారీరకంగా, ఆర్థికంగా మోసపోతున్నారు. ఈ తాయత్తులు ధరిస్తే మీ తలరాత మారిపోతుందని, ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తే ఇంట్లో అంతా శుభం కలుగుతుందని […]
ఆత్మకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే, అజాత శత్రువుగా పేరు పొందిన గౌతమ్ రెడ్డి గౌరవార్థం ఉప ఎన్నికలో భాగంగా ఆయన కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగాఎన్నుకుంటారని విశ్లేషణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. కానీ మిగతా పార్టీలు కూడా […]