ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్ పై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో వరుసగా గ్యాంగ్స్టర్స్ ని ఎన్ కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు.
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ జీవితంలో మరో మహిళ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెతో అతీక్ అహ్మద్ కు సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఆమె క్రమం తప్పకుండా అతీఖ్ను కలిసేదని, ఈ విషయమై ఆయన భార్య షైస్తా పర్వీన్ అభ్యంతరం వ్యక్తం చేసేవారని తెలుస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ పేరు చెబితేనే గ్యాంగ్స్టర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఇంటి ముందు బుల్డోజర్ నిలుస్తుందో.. ఎవరి మీద గోలీ ప్రయోగిస్తారో అర్థం కాక భయంతో బతుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంగ్ల మీడియాలో వచ్చిన ఓ లిస్ట్.. గ్యాంగ్స్టర్లను మరింత కలవపరపెడుతోంది. ఆ వివారలు..
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వారు ఎక్కడ దాక్కున్నారో ఎవరికీ తెలీదు.
అతీఖ్ అహ్మద్ మృతి చెంది నాలుగైదు రోజులు అవుతోంది. నేటికి కూడా అతడికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా అతీఖ్ అహ్మద్కు సంబంధించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి అవి ఎవరికి చెందుతాయి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆతడి భార్యా ఆచూకీ పోలీసులకు లభించడం లేదు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గ్యాంగ్స్టర్ అతీఖ్ అహ్మద్పై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. దీనిపై యూపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాత్రం ప్రభుత్వంపై మండి పడుతున్నారు. నటి స్వరా భాస్కర్ కూడా యూపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసింది. ఆ వివరాలు..
గ్యాంగ్స్టర్ అతీఖ్ అహ్మద్పై కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..
అతీఖ్ అహ్మద్ను శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్చి చంపారు. మీడియా ముసుగులో వచ్చి మాఫియా డాన్ను అంతమొందించారు. దేశవ్యాప్తంగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇంతకు ఎవరీ అతీఖ్ అహ్మద్.. అతడి నేర చరిత్ర వివరాలు ఏంటి అంటే..