కరోనా కష్టకాలం తర్వాత నిత్యాసర సరుకుల ధరలు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగిపోయాయి. ఇక వంట గ్యాస్ ధర ఏకంగా వెయ్యి దాటిపోయింది. మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మెగాబ్రదర్ నాగబాబు సినిమాలు, రాజకీయాల్లో ఎంత యాక్టీవ్గా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ.. పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రారని.. కాకపోతే ఆయన పూర్తి మద్దతు జనసేనకే అంటూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేడు తాజాగా మరో కీలక ప్రకటన చేశారు నాగబాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని […]
దేశంలో ఎన్నికలు మొత్తం ఒక ఎత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే.. ఎన్నికలతో సంబంధం లేకుండానే ఇక్కడ నిత్యం రాజకీయ రగడ కొనసాగుతూ ఉంటుంది. ఇక.. ఎన్నికలకి వేళ అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. 2024 ఎన్నికల్లో పొత్తుల గోల లేకుండా ముందుకి […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల తీరు చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైనట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తి యూపీ సొంతం. 403 స్థానాలతో దేశంలోనే ఎక్కువ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం కావడంతో.. కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీని నిర్ణయించే శక్తిగా ఎదిగింది. ఇది కూడా చదవండి: మరోసారి […]
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే డిసెంబర్ కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తారని, మార్చిలో ఎన్నికలు వస్తాయంటూ రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం చేసిన వ్యాఖ్యలపై ఓవైపు చర్చ జరుగుతుండగా తాజాగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అందరిలో ఆసక్తిని పెంచింది. “కేసీఆర్ కి రోజులు దగ్గర పడ్డాయని అందుకే దేశమంతా తిరుగుతున్నారు. […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికల గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే అధికార, విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికల అంశంపై ఊహాగానాలు కొనసాగుతుండగా.. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరాడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని, జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చిన డాక్టర్ అబ్రహం.. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా మారాయి. ఇక్కడ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. పార్టీకి, అధినేత చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారారు. టీడీపీ తరఫున గెలిచిన వంశీ.. ఏకంగా అధికార పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. అవకాశం దొరికిన ప్రతి సారి చంద్రబాబు, టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వంశీ దూకుడికి చెక్ పెట్టడమే కాక.. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకునేందకు చంద్రబాబు […]
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్లే అధికార, విపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వివరాలు.. కృష్ణా జిల్లా, హనుమాన్ జంక్షన్ లో తెలుగు రైతు విభాగం ఆధర్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో […]
ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అధికార, విపక్ష పార్టీలు అందుకు తగ్గట్టుగా వ్యూహా రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు చాలా సమయం ఉండగానే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేశారు. ఆ వివరాలు.. పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పేరును ఖారారు చేశారు టీడీపీ […]