యోయో టెస్టులో 17.2 పాయింట్లు సాధించానని చెప్పుకోవడం ఇప్పుడు కోహ్లీ పెద్ద సమస్యగా మారింది. జట్టుకి సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బీసీసీఐ కోహ్లీకి స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చినట్టు సమాచారం.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ టెస్టులో అదరగొట్టాడు. NCA లో నిర్వహించిన యోయో టెస్టులో పాసై ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంత స్కోర్ సాధించాడో చెప్పుకొచ్చాడు.
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఓపెనర్ గా చాలా సంవత్సరాల పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కి చెక్ పెట్టారు సెలక్టర్లు.
ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ కి ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చాహల్ స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
ఆసియా కప్ కోసం నిన్న సెలక్ట్ చేసిన జట్టులో సంజు శాంసన్ కి రిజర్వ్ ప్లేయర్ గా అవకాశం దక్కింది. అయితే 17 మంది ప్రాబబుల్స్ లో సెలక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా శాంసన్ కి నిరాశ మాత్రం తప్పలేదు.
ఉపఖండపు పిచ్ ల మీద ఆసియా కప్ జరుగుతున్నా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ కి 17 మందిలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబర్చాలంటే ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. కానీ ఒక క్రికెటర్ మాత్రం దేవుడి మీదే భారం వేసి నిప్పులపై నడిచాడు . ఇంతకీ ఎవరా క్రికెటర్..?