ఈరోజుల్లో లంచం తీసుకొని రాజకీయ నాయకుడు ఉన్నాడా! అంటే నమ్మశక్యం కాని విషయం. నాయకులు రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బులు సంపాదించుకోవడానికి అని ప్రజలలో ఏనాడో నాటుకుపోయింది. కానీ, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తనకు ఒక వ్యక్తి లంచం ఇవ్వజూపారంటూ.. ఆ నోట్ల కట్టలతోనే అసెంబ్లీకి హాజరయ్యాడు. అసెంబ్లీ వేదికగా ప్రసంగిస్తూనే నోట్ల కట్టలను తీసి బయటపెట్టాడు. ఈ ఘటన ఢిల్లీ అసెంబ్లీలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ […]
అదృష్టం తలుపు తడితే మనిషి స్థితి గతలు ఒక్కసారిగా మారిపోతాయి. మనిషికి డబ్బు సంపాధించాలనే కసి ఎంత ముఖ్యమో లక్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అదృష్ట దేవత ఒక్క సారి కనికరిస్తే చాలు జీవితం మారిపోతుంది. అలా రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తిని కూడా అదృష్ట దేవత తలుపు తట్టింది. దీంతో ఇప్పుడు ఓ మిడిల్క్లాస్ అబ్బాయి కాస్తా కోటీశ్వరుడు అయ్యాడు. దక్షిణ కాశ్మీర్ లోని […]
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరాల సంఖ్య కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న సాంకేతికతకు అనుకూలంగా సైబర్ మోసగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సామాన్యులను మోసం చేస్తున్నారు. తాజాగా కొందరు సైబర్ కేటగాళ్లు.. ఏకంగా గూగుల్ప్లే స్టోర్లోకి వెళ్లి.. నకిలీ యాప్స్ను అక్కడ చేర్చి.. సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్ని స్మార్ట్ఫోన్లలోకి పంపిస్తున్నారు. దాని ద్వారా యూజర్ల డేటాను దొంగిలస్తున్నారు. ఇది కూడా చదవండి: WhatsAppలో అవకతవకలు.. ఆందోళనలో యూజర్లు.. […]
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు కచ్చితంగా కరోనా కోసం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందేనని దాదాపు అన్ని దేశాలూ నిబంధనలు విధించాయి. ఈ క్రమంలో ఈ టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్కు జత చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేయడం ఊరటనిచ్చే అంశం. విదేశీ ప్రయాణానికి వెళ్లే వారు 72 నుంచి 96 గంటలలోపు RT-PCR టెస్ట్ చేయించుకోవాలన్నది నిబంధన. అయినా ఇలా కొవిన్ యాప్ను వ్యాక్సిన్ పాస్పోర్టుగా విదేశాలు అంగీకరిస్తాయా అన్నది ప్రశ్న. అయితే దీనిపై వివిధ […]
ఆన్ లైన్ విద్య యాప్ బైజూస్ యజమాని రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ కోర్సు కోచింగ్ లో తప్పుడు సిలబస్ ను పెట్టారన్న ఫిర్యాదుపై ఐటీ చట్టంలోని నేరపూరిత కుట్ర కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. క్రిమోఫోబియా సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. బైజూస్ కంపెనీ […]
సెల్ఫోన్ – ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో నగదును క్యారీ చేయడం ఇప్పుడు తక్కువైందనే చెప్పాలి. మనలో చాలా మంది కూడా […]
రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరనే అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రక్తదాతలు ముందుకొస్తున్నారు. అయితే వారందరినీ కలిపే ఓ వారధిగా, వారికో ప్లాట్ ఫాం కల్పించాలని ఆలోచించింది ఓ అమ్మాయి. రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది. […]
లాక్ డౌన్ కారణంగా దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ షాపింగ్లో డెలివరీ చేసిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. మౌత్ వాష్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. […]
విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్డేట్ తర్వాత గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు […]
ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్ఎంఎస్ వర్మ్ అనే మాల్వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]