అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకతాయిలు ఏదో రకంగా ఏడిపిస్తుంటారు. అయితే వారి ఆట కట్టించడానికి ఓ అమ్మాయి చేసిన పని చూస్తే మిగతా అమ్మాయిలు కూడా ఇలా అలర్ట్ అవ్వాలనిపించేలా ప్రవర్తించింది.
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధలు విధిస్తున్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలలో, ఐసీపీ సెక్షన్లలో ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి.
ఈ మద్య కాలంలో దొంగలు చాలా తెలివి మీరారు.. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. తెలివిగా తప్పించుకుంటున్నారు.
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రద్ధాసక్తులతో తిరుమల కొండకు చేరుకుంటారు. అలాంటి కొండ మీద ఉగ్రవాదులు ఉన్నారనే వార్తలు సంచలనం రేపాయి.
ఫిరంగిపురం మండలం మేరకిపూడికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సత్యనారయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామం మేరికపూడికి తరలించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ప్రజల రక్షణ, సమాజంలో అన్యాయాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. విధుల్లో భాగంగా పోలీసులు ప్రజలతో కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులు పైకి చూపించే కఠినశైలిని చాలామంది అపార్థం చేసుకుంటారు. అయితే వారి ఖాకీ చొక్క చాటున మంచి మనసు కూడా ఉంది. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి. తాజాగా అస్వస్థతకు గురైన ఇంటర్ విద్యార్థిని విషయంలో ఎస్సై మానవత్వం చాటుకున్నారు.
పవన్ కల్యాణ్ సినిమా కేరీర్ లో 27 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే రాజకీయంగా జనసేనను స్థాపించి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా దిగ్విజయభేరి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్విహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేశంలో ఎక్కడా అన్యాయం జరిగినా ముందు మనకు గుర్తుకు వచ్చేది పోలీసులే. 365 రోజులు విధి నిర్వహణలో మునిగి తేలుతారు. ఇప్పటికీ గుండెలపై చేయి వేసి హాయిగా రాత్రి పూట నిద్రపోతున్నామంటే కారణం వాళ్లే. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తారు. ఎటువంటి పతకాలు ఆశించరు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అటువంటి పోలీస్ శాఖ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీ పోలీస్ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం, సమర్థత, నిజాయితీతో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. అధికార వైసీపీపై నిప్పులు చేరుగుతుంది. టీడీపీ నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇతర మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతల ఆరోపణలకు ధీటుగా వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నేతలు… వైసీపీ నేతలతో పాటు ఏపీ పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల […]