నేడు తల్లిదండ్రులు ఆలోచనలు మారుతున్నాయి. పిల్లల ఇష్టా ఇష్టాలకు విలువలు ఇస్తున్నారు. తాము ఈ అబ్బాయి/అమ్మాయిని ప్రేమించాం అని చెబితే ముందు మంకు పట్టు పడతారు కానీ.. ఆ తర్వాత పిల్లల కోసం వారి పెళ్లికి అంగీకరిస్తున్నారు.
‘క్యారేషు దాసీ, కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ’అన్న పదాలకు కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. తాత్కాలిక సుఖాల కోసం తాళిని ఎగతాళి చేస్తున్నారు. పసుపు, కుంకుమల కోసం, భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని పూజలు చేసే పతివ్రతలు
ఇటీవల కాలంలో దొంగతనాలు తగ్గాయి అనుకుంటే అంతలో ఏదో ఒక సంఘటన కలవరపాటుకు గురి చేస్తుంది. గతంలో ఇంట్లో ఎవ్వరూ లేని లేదా రాత్రి పూట యజమానులు నిద్రిస్తున్న సమయంలో దొంగతనాలకు పాల్పడేవారు చోరులు. కానీ నేడు పట్టపగలే దోచుకెళుతున్నారు.
గతంలో టమాటాలకు సరైన గిట్టుబాటు ధర రాక.. రోడ్డు పైనే రైతులు పారపోసేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల టమాటాలకు బాగా డిమాండ్ పెరిగింది. టమాటా రేటు కూడా మార్కెట్లో వంద రూపాయలను దాటేసింది.
సీఐ స్వర్ణలత.. గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ పేరు తెగ వైరల్ అవుతుంది. విశాఖపట్నంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత కేసులో ఊహించని మలుపులు, ట్విస్టులతో కూడిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
భర్త అడుగు జాడల్లో నడిచి, అతడి తిన్న తర్వాత తిని, అతడి సేవలో మునిగి తేలిపోతుంది భార్య. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయణేషు రంభ అనే పదాలకు నిలువుటద్దం భార్య.
ఆశ్రమంలో సేవలు చేసుకునేందుకు వచ్చిన ఒక బాలికపై అక్కడి స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కాళ్లకు గొలుసు కట్టి బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
వివాహ బంధంలో బీటలు వారుతున్నాయి. మనస్పర్థలు వచ్చి, మాట మాట పెరిగి భార్యా భర్తలు విడిపోతున్నారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరికొంత మంది విడాకులు కూడా తీసుకోవడం లేదు. తమ కాళ్లపై తాము నిలబడాలని ఆశిస్తున్నారు. ఇదే నిర్ణయం మహిళలకు శాపంగా మారుతుంది.
చిన్నచిన్న కారణాలకే భార్యపై ఒంటి కాలిపై ఎగురుతూ.. అయిన దానికి, కాని దానికి రచ్చ చేస్తారు. చిన్న మాటను కూడా బూతద్దంలో వెతికి.. భార్య ఏదో అనరాని మాటలు అన్నట్లు మండిపడిపోతుంటాడు. ఇక ఆ విషయాన్ని పట్టుకుని జీవితాంతం వేధిస్తుంటారు. భార్య మాట వినడం లేదని భర్త క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు.